రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2023 24 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి కల్పనా నిమిత్తం మైనారిటీ అభ్యర్థులకు పలు అంశాల్లో శిక్షణ నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు పదో తరగతి పాసైనవారికి ఎమ్మెస్ ఆఫీస్ పదో తరగతి లోపు వారికి టైలరింగ్ ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అకౌంటెంట్ అసిస్టెంట్ యూజింగ్ టాలీ కోర్సుల శిక్షణ ఇవ్వాలని ఉన్నట్లు తెలిపారు అభ్యర్థుల వయసు 18 నుంచి 404 మధ్య ఉండాలని పట్టణవాసులకు రెండు లక్షల రూపాయల లోపు గ్రామీణ ప్రాంతాల వారికి ఒకటిన్నర లక్షలుపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులన్నారు దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు ఆహార భద్రత కార్డు ఆదాయ ధ్రువీకరణ విద్యార్హత పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేసి కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో ఈనెల 19 వరకు సమర్పించాలన్నారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి