తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్ పరిధిలో వివిధ డిపోలలో గల బస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న 62 ఖాళీ షాపులు ఖాళీ స్థలాలకు కాంట్రాక్టు జారీ చేసేందుకు వేలం ద్వారా టెండర్లు కోరుతున్నట్లు రీజినల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు ఫారాలను సంబంధిత డిపో మేనేజర్ కార్యాలయం నుండి ఈనెల 21 నుంచి 29 వరకు ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు పొందవచ్చు అని తెలిపారు పూర్తి చేసిన టెండర్ ఫారాలను మార్చి ఒకటి నాడు 10:30 నుండి 2 గంటల వరకు రీజినల్ మేనేజర్ కార్యాలయంలో గల టెండర్ బాక్సులు వేసి రసీదు తీసుకోవాలని పేర్కొన్నారు అదేరోజు మూడు గంటలకు టెండర్ బాక్స్ ఓపెన్ చేస్తామని మరిన్ని వివరాలకు ఆర్టీసీ వెబ్సైట్ చూడాలని సూచించారు
No comments:
Post a Comment