ఆధ్యాత్మికతతోనే ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చని ఎమ్మెల్యే ప్రచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన దుర్గాదేవి ఆలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు కార్యక్రమంలో మల్లారం లింగేశ్వర ఆశ్రమం పీఠాధిపతి తపశ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి మండల సీనియర్ నాయకులు దొడ్ల వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్ జుబేర్ కౌన్సిలర్ సరిత తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment