టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి నాడు బాల్కొండ మాజీ జెడ్పిటిసి జోగు సంగీత నరసయ్య వినూత్న కార్యక్రమం చేపట్టారు ముప్కాల్ మండల కేంద్రంలో ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి తన సొంత డబ్బులు 5000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు ఇందులో భాగంగా ముప్కాల్ లో ఓ చిన్నారి కుటుంబానికి బుధవారం 5000 రూపాయల డిపాజిట్ పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింగ్ దాసు ఉన్నారు
No comments:
Post a Comment