నసురుల్లాబాద్ మండలం శ్రీ రామాలయ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు
చైర్మన్గా - అరిగే నారాయణ ముదిరాజ్
వైస్ చైర్మన్గా - శ్రీనివాసు అనుసూరి
కార్యదర్శిగా - శ్రీనివాసు గుత్తుల
క్యాషియర్గా - యాదగిరి గౌడ్ గుడిసెల
సభ్యులుగా - చౌదరి, శివప్రసాద్, రాజు, మల్లేష్, సాయ గౌడ్ ,మహేందర్ గౌడ్, బాన్సువాడ విట్టల్ ముదిరాజ్ కరణం చిన్న సాయిలు ముదిరాజ్ అయినాల లింగం సంపంగి శ్రీనివాస్ కంది పెద్ద మల్లేష్ బాల సాయిలు ఉల్లెంగ బాలయ్య ముత్యాల శ్రీధర్ గుప్తా దెబ్బడి శివకుమార్ గుప్తా శాంతయ్య టేకుర్ల సాయిలు కూని సాయ గౌడ్ టైలర్ టవర్ సాయి గౌడ్ శంకర్ నాయక్ వీర్ సింగ్ కటికే హనుమాన్లు చాకలి సాయిరాం తదితరులను ఎన్నుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
No comments:
Post a Comment