Wednesday, 21 February 2024

శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి భూమి పూజ

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెరక శ్రీనివాస్ బుధవారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ ఆలయం గ్రామ యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని తెలిపారు మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు మహేందర్ గ్రామస్తులు రమేష్ రాములు లక్ష్మయ్య ఆనంద్ ధర్మయ్య గంగారం పాల్గొన్నారు



No comments:

Post a Comment