దోమకొండలోని శ్రీ నల్ల మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవంలో మంగళవారం దోమకొండ జడ్పిటిసి అభివృద్ధి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉదయం అగ్ని ముఖం అగ్ని ప్రతిష్టాపన సర్వదేవత పూజలు హోమములు నూతన విగ్రహాలకు జలాధివాసం శిరాధివాసం దాన్యాధివాసము చతుర్వేద స్వస్తి పూజలు నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఉత్సవాలలో జడ్పిటిసి తో పాటు కాంగ్రెస్ నాయకులు కోసంగి సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మశంకర్ మాజీ ఎంపీటీసీ నల్లపూ శ్రీనివాస్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు సీనియర్ నాయకులు కదిరి గోపాల్ రెడ్డి గోసంక సంఘం నాయకులు నూనె పుల్లయ్య మిర్యాల పోశెట్టి నూనె రాజేశం సింగం నూనె రాజేందర్ లక్ష్మీపతి స్వామి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment