Tuesday 30 January 2024

టిపిజెఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

 టీ పి జేఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం 2024 ఎన్నిక

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం సుందరయ్య కళానిలయంలో జరిగింది కొత్త 33 జిల్లాల కమిటీ సభ్యులు పాత పది జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొత్తం 53 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 40 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా గౌరీ సతీష్ 27 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల బోధనా రుసుము బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.



No comments:

Post a Comment