Tuesday 30 January 2024

క్రీడాకారిణులకు సన్మానం

 భిక్కనూరు ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 14 విభాగం జాతీయ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులను జంగంపల్లి సర్పంచి నర్సింలు యాదవ్ సన్మానించారు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు కల్పన మానస లను సన్మానించి అభినందించారు ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ ఎం జె పి ప్రిన్సిపల్ ప్రమోద వార్డు సభ్యుడు సంతోష్ ప్రదీప్ రమేష్ పాల్గొన్నారు.



No comments:

Post a Comment