Tuesday 30 January 2024

ముగిసిన వాలి బాల్ పోటీలు

 జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ట్రస్ట్ ఓపెన్ వాలీబాల్ పోటీలు సోమవారం ముగిశాయి ఈ సందర్భంగా బాగా రెడ్డి తనయుడు రాష్ట్ర భాజపా నాయకుడు జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి స్థానంలో గెలుపొందిన తాడ్వాయి జట్టుకు 30 వేల రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన గుడి వెనక తండా జట్టుకు 20వేల రూపాయలు తృతీయ స్థానం కైవసం చేసుకున్న మోతె జట్టుకు పదివేల రూపాయల నగదు బహుమతులను అందజేశారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక నగదు బహుమతులు ఇచ్చారు ఈ పోటీలో మొత్తం 40 జట్లు తలపడ్డాయి భాజపా నాయకులు యువజన నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment