కామారెడ్డి జిల్లాలో దివ్యాంగుల నిర్ధారణ ధ్రువీకరణ పత్రాల కోసం ఫిబ్రవరి మార్చి నెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 7 8 21 22 తేదీలతో పాటు మార్చిలో ఆరు ఏడు 20 21 తేదీలలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సదరం క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు అర్హులైన వారు మీ సేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment