Wednesday 31 January 2024

హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం ఏర్పాటు

 హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం 2024 ఏర్పాటు

తాడ్వాయి మండల కేంద్రంలో హనుమాన్ శబరిమాత పండరీనాథ్ మహారాజ్ ట్రస్ట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా మద్దిమహేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఆకిటి రాజిరెడ్డి కోశాధికారిగా అంబీర్ శ్యామ్ రావు ప్రధాన కార్యదర్శిగా వాంకోజి శ్యామ్ రావు తదితరులను ఎన్నుకున్నారు సర్పంచ్ సంజీవులు వైస్ ఎంపీపీ నర్సింలు బీడీసీ చైర్మన్ రాజు గ్రామ పెద్దలు సాయి రెడ్డి వెంకట్రామిరెడ్డి స్వామి రెడ్డి ఉన్నారు.



No comments:

Post a Comment