న్యాయ పాలన అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ లో 2023 24 సంవత్సరంలో శిక్షణ పొందడానికి జిల్లాలోని అర్హులైన బీసీ న్యాయ శాస్త్ర పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షలు మున్సిపల్ లో ఉన్నవారికి మించకూడదని అన్నారు శిక్షణ కాలంలో మూడు సంవత్సరాల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున సబ్సిడీ రూపేనా ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు మొదటి సంవత్సరంలో పుస్తకాలు ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం 3000 రూపాయలు మంజూరు చేస్తారని తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం కామారెడ్డిలో ఈ నెల 31వ తేదీ వరకు స్వయంగా అందించాలని సూచించారు
No comments:
Post a Comment