రాజంపేట పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో మంగళవారం పోస్టల్ కు సంబంధించిన వివిధ రకాల సేవలు పథకాల గురించి ఏఎస్పీ భూమన్న ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు 400 రూపాయలకే 10 లక్షల రూపాయల యాక్సిస్టెంట్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఓ రాంరెడ్డి మహబూబ్ రెడ్డి ఎస్పీఎం బిక్షపతి బిపిఎంలు పాల్గొన్నారు
No comments:
Post a Comment