3, మార్చి 2024, ఆదివారం

ఎస్బిఐ రివార్డ్స్ పేరుతో సైబర్ మోసం

 ఎస్బిఐ రివార్డ్స్ పేరిట ఒక యువతి సైబర్ మోసానికి గురైనట్లు సిఐ కృష్ణ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ తాండాకు చెందిన విజయ తన ఫోన్లో ఫిబ్రవరి 23న వచ్చిన ఎస్బిఐ రివార్డ్ మెసేజ్ లింకును ఓపెన్ చేసింది అందులో సైబర్ నేరగాళ్లు సూచించినట్లు ఓటిపి ఎంటర్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి 37 37వేల రూపాయలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే అప్రమత్తమైన విజయం సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 193 ఫోన్ చేసి జరిగిన మోసాన్ని తెలిపి పిఎస్ లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు

వాట్సాప్ నుంచి వేరే యాప్లకు మెసేజ్లు

 వాట్సాప్ నుంచి వేరే యాప్ లకు మెసేజ్లు

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్ లో మార్పు చేస్తున్న వాట్సాప్ త్వరలో మరో ఫీచర్ చేయనున్నది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్ టెలిగ్రామ్ వంటి ఇతర యాప్లకు మెసేజ్లను పంపుకోవచ్చు దీనికి అనువుగా కొత్త ఫీచర్లో వాట్సాప్ లో త్వరలో తీసుకురానున్నారు దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికల పైన వాట్సాప్ నుంచి మెసేజ్లను షేర్ చేసుకోవచ్చు ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా వీడిగా ఒక చార్ట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫ్యూచర్ ని వాట్సాప్ సిద్ధం చేస్తుంది ఈ కొత్త ఫీచర్కు పోతుంది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తల మునకలు అయినట్లు తెలుస్తోంది వాట్సాప్ తో మెసేజ్ లో షేరింగ్లపై సిగ్నల్ టెలిగ్రామ్ యాప్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాడేటా ఇన్ఫో అనే సంస్థ స్పష్టం చేసింది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయ నిర్ణయం స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది బీటీ వెర్షన్ టెస్ట్ చేస్తున్న కొన్ని సెలెక్ట్ చేసిన గ్రూపులకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్షాట్ అడ్డుకొని ఫీచర్ అందుబాటులో ఉంది మరికొద్ది వారాలలో ఈ ఫీచర్లు అందరికీ అందుబాటులోకి తినున్నారు

పీ ఆర్ ఇంజనీర్స్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

 తెలంగాణ పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ హన్మకొండ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు హనుమకొండలోని జిల్లా పరిషత్తులు జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా సంకట శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎం సూర్యప్రకాష్ ఉపాధ్యక్షులుగా బి లింగారెడ్డి పున్నమి క్రాంతి సంయుక్త కార్యదర్శి అశ్విన్ కుమార్ మహేందర్ కోశాధికారిగా అట్లా శ్రీదేవి ఆర్గనైజింగ్ సెక్రటరీగా రమణి టెక్నికల్ కార్యదర్శిగా మనిషి ఎన్నికయ్యారు