4, ఫిబ్రవరి 2026, బుధవారం

పర్ఫెక్ట్ క్యాటరింగ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కామారెడ్డి

 పర్ఫెక్ట్ క్యాటరింగ్ సర్వీసెస్, 

హౌసింగ్ బోర్డ్ కాలనీ,

 కామారెడ్డి..


అన్ని రకాల పండుగలకు ,ఫంక్షన్లకు ,పెళ్లిళ్లకు రుచికరమైన ఆహారం సప్లై చేయబడును.

100 నుండి 5వేల మంది వరకు సభ్యులు పాల్గొని కార్యక్రమాలకు కూడా మేము సప్లై చేయగలము.

కాంటాక్ట్..9666287828,9346877277




వ్యాపారుల కోసం బిల్డ్..బోయింగ్ ఆఫర్..

 అప్లికేషన్లు కోరిన బోయింగ్..

 విమానాల తయారీ సంస్థ  బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ /బిల్డ్  ప్రోగ్రాం 5 ఎడిషన్ కొరకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

భారత విద్యార్థులు మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. 

2019లో ప్రారంభమైన బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు , స్టార్ట్ అప్ లు ప్రయోజనం పొందాయి.. 

అర్హత..

ఏరో స్పేస్ ,టెక్నాలజీ, డిఫెన్స్ ,సస్టెనేబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాలలో వినూత్న ఆలోచన లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 

ప్రయోజనం ఏమిటి?

ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు .విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి పది లక్షల రూపాయల గ్రాంట్ అందజేస్తారని బోయింగ్ తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరింది.

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

అత్యంత ఖరీదైన నం.ప్లేట్ DDC0001

 దేశంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ గా గుర్తింపు.

బి బి టి వేలంలో తగ్గించుకున్న గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంతైనా వెచ్చించడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ క చెందిన వ్యక్తి ఫ్యాన్సీ నెంబర్ కొరకు వేలంలో రెండు కోట్ల ఎనిమిది లక్షలు  బిడ్ వేసి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు.

లగ్జరీ ప్రముఖులు వాడిన వస్తువులు వాహనాలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించే బిగ్ బాయ్స్ టాయిడ్ యాప్..DDC 0001 అనే ఫ్యాన్సీ కార్  నంబర్ ను వేలం వేస్తే, గుంటూరు కు చెందిన కిరణ్ కోల్పాకుల అనే వ్యక్తి రూ 2.08 కోట్లకు బిడ్ వేసి దానిని చేజిక్కించుకున్నారు. తన మారుతి సుజుకి ఇగ్నిస్ వాహనం కోసం దీన్ని తీసుకున్నాడు. ఒక కారు నంబర్ కు ఇంత పలకడం ఇదే మొదటి సారి. దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కలిగిన వ్యక్తిగా కిరణ్ కోల్పాకుల రికార్డు సృష్టించారు

గతంలో ఈ సంస్థ HR 88 B 8888 అనే ఫ్యాన్సీ నెంబర్ ను వేలం వేస్తే హర్యానా వ్యక్తి 1.17 కోట్లకు బిడ్ వేశాడు. అయితే ఆ వ్యక్తి డబ్బులు చెల్లించడంలో విఫలం కావడంతో దాని మరోసారి వేలం వేస్తే అది 26 లక్షల 70000 మాత్రమే ధర పలకడం  గమనార్హం.


తెలంగాణ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ డీలర్ల సంఘం 2026

 తెలంగాణ ఫెర్టిలైజర్స్ ,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ,

2026 నూతన కార్యవర్గం ,

అధ్యక్షులు.. నాగుర్ల వెంకటేశ్వర్లు,

 ప్రధాన కార్యదర్శి.. రామడుగు మనోహర్,

 కోశాధికారి ..సిద్ధి నాగరాజు.

బోధన్ కమ్మ సంఘం 2026 నూతన కార్యవర్గం

 బోధన్ కమ్మ సంఘం ,

2026 నూతన కార్యవర్గం ,

జిల్లా నిజామాబాద్ ,

తెలంగాణ .

అధ్యక్షులు .. పల్లెంపాటి శివన్నారాయణ ,

ఉపాధ్యక్షులు .. డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి, ఆది నారాయణ, వెలగ తిలక్,

ప్రధాన కార్యదర్శి.. హరినాథ్ బాబు,

 కోశాధికారి.. పల్లెం పాటి శ్రీధర్,

సంయుక్త కార్యదర్శి..ఎలవర్తి రవీంద్ర బాబు, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాసరావు.

కరడ్ పల్లి రెడ్డి సంఘం 2026 కార్యవర్గం

కరడ్ పల్లి రెడ్డి సంఘం ,

నూతన కార్యవర్గం 2026 ,

 తాడ్వాయి మండలం ,

 జిల్లా కామారెడ్డి ,తెలంగాణ.


అధ్యక్షుడు.. కొమ్ముల రాజిరెడ్డి,

కార్యదర్శి..నల్లవెల్లి  మోహన్ రెడ్డి,

కోశాధికారి..Lic రాజిరెడ్డి.


2, ఫిబ్రవరి 2026, సోమవారం

బీర్కూర్ మున్నూరు కాపు సంఘం 2026

 బీర్కూర్ మున్నూరు కాపు సంఘం ,

2026 నూతన కార్యవర్గం,

జిల్లా కామారెడ్డి,

తెలంగాణ.

అధ్యక్షులు.. పోతుల వెంకటేష్, 

ఉపాధ్యక్షులు ..బసెట్టి ,

క్యాషియర్ ..శ్రీనివాస్ ,

సంయుక్త కార్యదర్శి ..గంగాధర్ ,

కార్యదర్శి ..అనిల్.

దస్తూరాబాద్ మండల సర్పంచ్ ల ఫోరం 2026

అధ్యక్షులు ..మున్యాల్ సర్పంచ్ కట్కూరి లలితా రాజేష్,

 ఉపాధ్యక్షులు ..మెస్రం సురేందర్ , ఎండపెల్లి గంగన్న,

 ప్రధాన కార్యదర్శి ..కోలా మహేష్,

 గౌరవ అధ్యక్షులు.. గుండా నరేష్,

సలహా దారులు..పద్మ కళ్యాణ్ ,నరేశ్.. సర్పంచ్ లు రాజేష్, అజ్మీరా బురాన్, వార్దెళ్లి గోపాల్, జాడి మాధవి శంకర్ పాల్గొన్నారు.

సారంగాపూర్ మండల్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్

 సారంగాపూర్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్,  

జిల్లా నిర్మల్ ,తెలంగాణ.

 2026 నూతన కార్యవర్గం

అధ్యక్షులు .. కొత్తపల్లి గంగాధర్ 

ఉపాధ్యక్షులు ..దాసరి మల్లేష్

గౌరవ అధ్యక్షులు ..దండు సాయన్న 

ప్రధాన కార్యదర్శి.. కొత్తపల్లి విలాజి 

కోశాధికారి.. పాల్ది గణేష్ 

సంయుక్త కార్యదర్శి ..కామోజీ రాజేంద్రప్రసాద్

 కార్యవర్గ సభ్యులు ..ఎం సత్యనారాయణ, రాజ వర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీరామోజీ సాయన్న

29, జనవరి 2026, గురువారం

రాకేష్ కూల్ డ్రింక్స్ అండ్ బేకరీ దోమకొండ

 రాకేష్ కూల్ డ్రింక్స్ అండ్ బేకరి,

సంగమేశ్వర్ రోడ్,

దోమకొండ..

జిల్లా కామారెడ్డి 


మా వద్ద బర్త్ డే కేక్స్ ఆర్డర్ పై తయారు చేయబడును .బర్త్ డే జరుపుకొనుటకు అన్ని రకముల సౌకర్యము కలదు.

ప్రొప్రైటర్ ..ఊరే రాకేష్ ..సెల్ నంబర్..9553584882




11, జనవరి 2026, ఆదివారం

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం దోమకొండ, 14-1-2026 ,

 శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవము. తేదీ 14 జనవరి 2026 బుధవారం రోజున. 

ముఖ్య అతిథులు 

గౌరవనీయులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు శాసనసభ్యులు కామారెడ్డి నియోజకవర్గం.. 

గౌరవ అతిథులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులు

అతిథులు 

 గౌరవనీయులు శ్రీ సురేష్ షెట్కర్ గారు పార్లమెంటు సభ్యులు జహీరాబాద్

శ్రీ ఐరేని నరసయ్య గారు సర్పంచ్ దోమకొండ, శ్రీ బొమ్మెర శ్రీనివాస్ గారు ,ఉప సర్పంచ్ శ్రీ కదిరె గోపాల్ రెడ్డి గారు ఏఎంసీ  డైరెక్టర్ ,సర్వ శ్రీ వార్డు సభ్యులు జిపి దోమకొండ 

ఆలయ కమిటీ చైర్మన్ బుర్ర బాపురెడ్డి, మాజీ చైర్మన్ లింగ రాజేందర్, అర్చకులు.. బ్రహ్మశ్రీ బావి కృష్ణమూర్తి శర్మ, శ్రీ రామకృష్ణ శర్మ 

ధర్మకర్తలు శ్రీ గాజులపల్లి చంద్రశేఖర్ రెడ్డి , శ్రీమతి ఆరేపల్లి గాయత్రి సంతోష్ , శ్రీ నగరం నరసింహులు 

స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి, తేదీ 14 జనవరి 2026 బుధవారం రోజున ఉదయం 11:15 నిమిషములకు అనురాధ నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవము జరుగును కావున భక్తులెల్లరు కి దైవ కార్యములో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము 

భక్తులకు గమనిక.. కళ్యాణమండ కూర్చునే భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించగలరని కోరుచున్నాము.

కార్యక్రమముల వివరాలు ఉదయం 11:15 నిమిషాలకు గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ దీపారాధన తదనంతరము శ్రీ గోదావరి రంగనాయకుల కళ్యాణోత్సవం అత్యంత వైభవముగా జరుగును . ఒడిబియ్యం, తీర్థప్రసాద వినియోగము అన్నదాన కార్యక్రమము జరుగును 

సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపు సేవా కార్యక్రమం జరిగును

అనంతరము స్వామి వారు ఆలయ ప్రవేశం తదుపరి షోడశోపచార పూజ హారతి మంత్రపుష్పం పల్లకి సేవ భజన కార్యక్రమము ఊన్జల్ సేవ జరుగును.

భక్తులకు గ్

తేదీ 15 జనవరి 2026 గురువారం ఉదయం 6 గంటల నుండి చక్రతీర్థం 

ఈ దైవ కార్యము నిర్వహించుటలో పాలుపంచుకుంటున్న దాతలకు మరియు భక్తులకు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారు ఆరోగ్య ఆయుర్ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నం.

 ఆహ్వానించు వారు .. దేవాలయ కమిటీ మరియు భక్తులు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం జిల్లా కామారెడ్డి

26, డిసెంబర్ 2025, శుక్రవారం

29, మార్చి 2024, శుక్రవారం

అంతిమయాత్ర రథం అందజేత

 

కామారెడ్డికి చెందిన కేపీ రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో టౌన్ లో అంతిమయాత్రకు ఉపయోగించే రథాన్ని ట్రస్టు ప్రతినిధులు గొల్లవాల కవరస్తాన్ ప్రతినిధులకు శుక్రవారం అందించారు లక్షల రూపాయల విలువ చేసే వెహికల్ ఇవ్వడం పట్ల ట్రస్టు సభ్యుడు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

 కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గుడి ప్రయోగాన్ని శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్లు ఏసు బోధనలను వినిపించారు బైబిల్ పట్టణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు మందిరంలో ఏలీషా మహమ్మద్ నగర్ లోని సంజీవ్ శాంసన్ మాజీ అచ్చంపేట కోమలంచ మల్లూరు వడ్డేపల్లి హెడ్స్ గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు బైబిల్ పట్టణం కొనసాగాయి ఇస్లాంలోని సీఎస్ఐ చర్చలు ఫాదర్ రెవరెండ్ జయరాజ్ గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను క్రైస్తవులకు వివరించారు చర్చి కమిటీ సభ్యులు దేవదాస్ రాజు దీన్ దయాల్ భారతమ్మ రేఖ సురేష్ తదితరులు పాల్గొన్నారు

డోంగ్లి లో పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఎల్లారెడ్డి లోని సైట్ అడ్రస్ చర్చిలో ఫాదర్ రివర్ అండ్ ప్రభాకర్ గుడ్ ఫ్రైడే పర్వదినం విశేషాలను వివరించారు సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సంఘ సభ్యులు ప్రభు కుమార్ స్వామి దాస్ మంత్రి సాల్మన్ రాజు మెరిసి మాలిని వాసంతి తదితరులు పాల్గొన్నారు దోమకొండ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో చర్చిల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగమేశ్వర్ లోని జిఎఫ్ఎం ప్రేయర్ హాల్లో రెవరెండ్ శాప శ్రీనివాస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు కార్యక్రమంలో పవిత్ర అజ్ఞాన్ కుమార్ రాజకుమార్ మోహన్ రెడ్డి కమలా మరియమ్మ రాజు రెబిక రాజయ్య పున్నమ్మ జ్యోతి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు


ఏప్రిల్ లో వచ్చే మార్పులు ఇవే

 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలుమార్పులు జరగనున్నాయి క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం వరకు ఏప్రిల్ లో పలు నిబంధనలు మారబోతున్నాయి

ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జీవిత ఆరోగ్య జనరల్ బీమా పాలసీలను డిజిటల్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో జాతీయ పెన్షన్ పథకం అకౌంట్లకు మరింత భద్రత కల్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి 2 ఫ్యాక్టర్ ఆధార్ అదెంటిఫికేషన్ చేరుస్తోంది

పలు డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీలను 75 రూపాయల వరకు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది విదేశీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఏప్రిల్ ఒకటి నుంచి పెట్టుబడులను నిలిపివేయాలని అసెట్ మేనేజర్లను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆదేశించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఓలా మనీ ని పూర్తిగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా మారుస్తున్నట్లు ఓలా ప్రకటించింది గరిష్టంగా పదివేల రూపాయల నెలవారి లోడ్ లిమిట్ తో సేవలు అందించనున్నట్లు తెలిపింది ఉచితంగా ఎయిర్పోర్ట్ లాంగ్ వినియోగించుకోవడానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసిఐసిఐ బ్యాంకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నది యాక్సిస్ బ్యాంకు మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజులను వినియోగించుకోవడానికి ముందు త్రైమాసికంలో క్రెడిట్ కార్డు నుంచి కనీసం  రూపాయలు 50,000 వెచ్చించాలని తెలిపింది

ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒక త్రైమాసికంలో కనీసం 10,000 రూపాయలు క్రెడిట్ కార్డులో వెచ్చిస్తే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా డొమెస్టిక్ లంజలు వినియోగించుకోవచ్చని తెలిపింది ఏప్రిల్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్స్ లో ఎస్బిఐ కీలక మార్పులు చేయనున్నది ఎస్బిఐ ఆరం ఎలైట్ ఎలైట్ అడ్వాంటేజ్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు క్రెడిట్ కార్డు నుంచి చేసే అద్ద చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ ఉండవు ఏప్రిల్ ఒకటిన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఆ ఒక్క రోజున 2000 రూపాయల నోట్లు మార్చుకునే కేంద్రాలు పనిచేయవని ఆర్బిఐ తెలిపింది

షుగర్ ముప్పును పక్కాగా గుర్తించవచ్చు

 వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో నిర్ధారణ అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు

మారిన జీవనశైలి ఆహార పలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4% అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు దేశ జనాభాలో 15.3% అంటే 13.6 కోట్ల మంది ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నారు. ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది వెంటనే అప్రమత్తమై జీవనశైలి ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మధుమేహం బారిన పడతారని లెక్క అయితే ఫ్రీ డయాబెటిక్ స్టేజిలో ఉన్న వారిని కచ్చితంగా గుర్తించడం ముఖ్యం ఇన్దుకుగా ను వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష 1 hpg ను ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు చేసింది ఈ పరీక్ష ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఎవరికి మధుమేహం ముప్పు ఉందో గుర్తించవచ్చు అని చెబుతోంది ఐ డి ఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా మధుమేహ సంఘాలతో కూడిన సంస్థ ఇది మధుమేహానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది సాధారణంగా ఫ్రీ డయాబెటిక్ దశను 75 గ్రాముల నోటి గ్లూకోజు టాలరెన్స్ లో రెండు గంటల ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు కానీ ఖచ్చితమైన ఫలితం కోసం మధుమేహం ముప్పు ఉన్నవారు రాత్రిపూట ఉపవాసం ఉన్న తర్వాత 75 గ్రాముల వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలని ఐడిఎఫ్ చెబుతోంది వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ విలువ 155 mg/dl కంటే ఎక్కువ ఉంటే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నట్లు పరిగణిస్తారు.209mg/dl లేదా అంత కంటే ఎక్కువ ఉంటే టైప్ 2 మధుమేహం ఉన్నట్లు లెక్క..

డి ఓ టి పేరుతో వచ్చే కాల్స్ తో జాగ్రత్త

 కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు సూచనలు చేసింది మొబైల్ నెంబర్లు కనెక్షన్లు తొలగిస్తామని మీ నెంబర్ కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాలలో దుర్వినియోగం అయ్యిందని తమ శాఖ అధికారుల నుంచి వచ్చినట్లు చెప్పి బెదిరింపు కావాల్సిన నమ్మవద్దని సూచించింది విదేశీ మొబైల్ నెంబర్లతో ప్రెస్ 92 తో మొదలయ్యేలాంటి వాట్సాప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారుల పేర్లతో ఎవరైనా బెదిరించిన నమ్మవద్దని చెప్పింది తమ శాఖ తరఫున ఎవరు అలాంటి ఫోన్ కాల్స్ చేయాలని స్పష్టం చేసింది