ఎక్సైజ్ శాఖ పట్టుకున్న పలు వాహనాలను ఈ నెల 15వ తేదీన వేలం వేయనున్నది. ఉదయం 11 గంటలకు నరసన్నపల్లి వద్ద గల ఎక్సైజ్ శాఖ వారి కార్యాలయంలో ఈ వేలం జరుగుతుందని సిఐ వసంత కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గలవారు ముందుగా వాహనాలను తనిఖీ చేసుకొని 5000 డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి