తేదీ 2-4-2026 గురు వారం రోజున
భక్త మహాశయులకు తెలియజేయునది ఏమనగా దోమకొండ గ్రామంలో గల శ్రీ ఆముదాలపల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారి జన్మదిన మహోత్సవము ఏప్రిల్ 2వ తేదీ 2026 గురువారం రోజున వేద బ్రాహ్మణోత్తములచే విశేష పూజా కార్యక్రమంలో జరుపబడును కావున భక్తులు ఎల్లరు ఇట్టి దైవ కార్యములు పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.
కార్యక్రమ వివరాలు
ఉదయం 5:15 నిమిషములకు సుప్రభాత సేవ ఉదయం 8:15 నిమిషములకు గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ దీపారాధన ఉదయం 9:15 నిమిషములకు స్వామివారికి పంచామృత ఫలాభిషేకములు , ధ్వ జారోహణం చందనోత్సవం పుష్ప ఉత్సవము
ఉదయం 10 15 నిమిషాలకు స్వామివారికి నివేదన సమర్పణ హారతి మంత్రపుష్పం వేదాశీర్వచనము
మధ్యాహ్నము ఒంటిగంట 15 నిమిషాలకు అన్నదాన కార్యక్రమము కలదు
సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు స్వామివారి బ్రహ్మాండమైన ఊరేగింపు కార్యక్రమం .
ఇట్లు శ్రీ ఆముదాల పల్లి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ మరియు శ్రీ హనుమాన్ సేవా సమితి గ్రామము మరియు మండలము దోమకొండ జిల్లా కామారెడ్డి.
శ్రీ ఆముదాలపల్లి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ..
గౌరవ అధ్యక్షులు.. సాహెబ్ గారి నర్సింలు అధ్యక్షులు బుర్రోళ్ళ కొండల్ రెడ్డి ఉపాధ్యక్షులు తేళ్ల శేఖర్ పన్యాల సుధాకర్ రెడ్డి కార్యదర్శులు బద్దం రామ్ రెడ్డి కారంగుల చంద్రశేఖర రావు కోశాధికారి బోర్రోళ్ల అంజలి రెడ్డి నాయని కాశిరెడ్డి
గౌరవ సలహాదారులు శ్రీ పన్యాల బాల్రెడ్డి శ్రీ పనియాల శ్రీనివాస్ రెడ్డి శ్రీ కుర్రి శంకర్ నాయని లింగారెడ్డి శ్రీ బుర్రోల్ల మోహన్ రెడ్డి శ్రీ కుర్రి రాజయ్య శ్రీ కామేంద్ర రాజు శ్రీ ఉగ్రవాయి నరసింహులు శ్రీ పంతులుగారు అంజయ్య శ్రీ కామిండ్ల లింగం తేళ్ల జగన్
హనుమాన్ సేవా సమితి మాలదారుల కార్యవర్గం
అధ్యక్షులు సాహెబ్ గారు నరసింహులు ఉపాధ్యక్షులు మెంతం పోచయ్య కార్యదర్శి బద్దం రామిరెడ్డి కోశాధికారి నాయిని కాశిరెడ్డి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి