22, మార్చి 2026, ఆదివారం

మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం

 


ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ కార్యవర్గాన్ని ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏక గ్రీవ్రంగా ఎన్నుకున్నారు .

2026 సంవత్సరానికి గాను 

అధ్యక్షుడిగా ..ముప్పారం శివకుమార్

 కార్యదర్శిగా..  కత్రాజీ చిన్న గంగాధర్,

 గ్రామ అభివృద్ధి కమిటీకి.. శృంగారం మోహన్ లను ఎన్నుకొని సన్మానించారు.

కొన్నేళ్లుగా ఆలయ నిర్మాణం కోసం పాటు పడిన ప్రణీత్, విశాల్ లను సైతం సన్మానించారు.కార్యక్రమంలో గౌరవ సలహా దారుడు చిన్నారెడ్డి,తిరుపతి, సాయి రామ్,శ్రీనివాస్ తిరుమలేశ్,సాగర్, మనీష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి