29, ఫిబ్రవరి 2024, గురువారం

మనిషి తోక ఎలా మాయమైంది

 


రెండున్నర కోట్ల ఏళ్ల కిందటి వరకు కోతులతో పాటు మనుషులకు తోకలు కాలక్రమణా కనుమరుగైన వైనం కారణాలను వివరించిన శాస్త్రవేత్తలు

మనిషి కోతి నుంచి వచ్చాడని చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాము కోతులకు తోకలు ఉండడం ఇప్పుడు కూడా చూస్తున్నాము అయితే వాటి నుంచే వచ్చిన మనుషులకు మాత్రం తోకలు లేవు ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇదే విషయంపై గత కొంతకాలంగా లోతైన పరిశోధనలు చేశారు ఎట్టకేలకు తోక రహస్యాన్ని ఇటీవల కనిపెట్టారు వారి పరిశోధన ప్రకారం 2 1/2 కోట్ల సంవత్సరాల క్రితం వరకు కోతులకు ఉన్నట్లే మనుషులకు కూడా తోకలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు అయితే కాలక్రమమైన మనుషులు రేప్ గొరిల్లాలలో తోకలు క్రమంగా కనుమరుగైనట్లు గుర్తించారు డిఎన్ఏ లో కొత్తగా చేరిన ఏ ఎల్ యు వై జంపింగ్ జీన్స్ అని కూడా పిలుస్తారు అనే ప్రత్యేక చంద్రుల కారణంగానే మనుషులలో తోకలు పెరగడం మర్చిపోయారని ఇదే సమయంలో జంపింగ్ జీన్స్ లేకపోవడంతో కోతులు ఎలుకలు, పిల్లుల వంటి జీవులలో తోకలు పెరగడం అలాగే కొనసాగుతున్నట్లు వివరించారు అయితే మనుషులలో జంపింగ్ జీన్స్ చేరడానికి గల కారణాలను కనుగొనాల్సి ఉన్నట్లు వెల్లడించారు న్యూరల్ ట్యూబ్ లోపాల వల్ల జనన సమయంలోనే కేంద్రనాడి వ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని పరిశోధనలో కనుగొన్నారు ఈ లోపాలు కూడా కాకతాళియంగా తోకలు కోల్పోయిన సమయంలోనే జరిగే ఉంటాయని భావిస్తున్నారు 

తోక పొడవులలో తేడా ఎందుకు? ఒక్కో జీవితం లో తేడా ఎందుకు ఉందన్న అంశంపై కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు డీఎన్ఏలో టీబీఎక్స్టీ అనే జన్యుల మోతాదును బట్టి ఒక్కో జీవితం ఒక సైజులో మార్పు జరుగుతున్నట్లు వాళ్లు గుర్తించారు

పరిశోధనలో భాగంగా అప్పుడే పుట్టిన 63 ఎలుకలను తీసుకున్న శాస్త్రవేత్తలు వాటిలోకి జంపింగ్ జీన్స్ క్రమంగా ప్రవేశపెట్టారు ఎలుకలు పెరుగుతున్న క్రమంలో వాటి తోకలు చిన్నగా మారిపోవడం అనంతరం శరీరంలో కలిసిపోవడం జరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు

బీపీకి చాయ్ చికిత్స

 అది కరెక్ట్ ఫోటో అనగానే గుండెవేగం పెరుగుతుంది ఆ ప్రభావం అలాంటిది మరి శారీరక శ్రమ కరువైన జీవనశైలికి పోషకాలు లేని ఆహారం తోడు కావడం వల్ల అది కరెక్ట్ పోటు సమస్య ఎక్కువగానే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రక్తపోటు నియంత్రించేందుకు రకరకాల మార్గాలు వినిపిస్తున్నాయి వాటిలో ఒకటి సెలెరి టి సేలరీ అనేది ఒక రకమైన తోటకూర ఒకప్పుడు పెద్దగా తెలియకపోయినా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతుంది పోటీ లేదా రసం రూపంలోనూ లభిస్తోంది 100 గ్రాముల సెలరీ ఆకులను సన్నగా తరిగిపెట్టుకొని 50 గ్రాముల ఖర్జూరం ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక లీటర్ నీటిలో మిశ్రమాన్ని అరగంట సేపు మరిగించాలి రోజుకు మూడుసార్లు ఆ పానీయాన్ని తాగవచ్చు శక్తి ఈ ఆకుకూరకు ఉందని అంటారు ఖర్జూరాలలో ఉండే పొటాషియం ఒంట్లోని సోడియం నిలవాలని నియంత్రణలో ఉంచి రక్తపోటును అదుపు చేస్తుందని నిపుణుల మాట

స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదు

 సివిల్ లేదా క్రిమినల్ కేసులలో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసి స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతా అదే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది రాజ్యాంగ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు హైకోర్టులు సాధారణంగా కింది కోర్టులో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివైచంద్ర చూడు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణలను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చునని తెలిపింది కేసుల విచారణకు ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని ఆ కేసులు ఏ కోర్టులో పెండింగ్లో ఉన్నాయో అదే కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమం అని వివరించింది 2018 లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు కొట్టి వేసింది కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన స్టేట్ ఉత్తర్వులు ప్రత్యేకంగా పొడిగించకపోతే వాటి అంతటావే రద్దు అవుతాయని త్రిసభ్య ధర్మసనం అప్పట్లో తీర్పు చెప్పింది స్టే ఆర్డర్ మంజూరైన తర్వాత ఆరు నెలలు ముగిసిన అనంతరం విచారణ లేదా ప్రొసీడింగ్స్ నిలిచిపోవాలని తెలిపింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చే స్టే ఆర్డర్ కు ఇది వర్తించదని వివరించండి ఈ తీర్పుతో ఏకీభవించేది లేదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది