రోజులో ఎక్కువ సమయం కూర్చునే పనిచేస్తున్నారా అయితే మామూలు కన్నా మీరు మరో పావుగంట ఎక్కువసేపు వ్యాయామం చేయాల్సిందేనట ఉదాహరణకి ఈరోజు 20 నిమిషాలు ఏదైనా వ్యాయామం చేస్తే మంచిదని చెబుతుంటారు కానీ రోజంతా కూర్చుని ఉండేవారు అందరిలా ఆ 20 నిమిషాలకే పరిమితం కాకుండా మరో 15 నిమిషాలు అదనంగా వ్యాయామం చేయాలంటున్నారు పరిశోధకులు దీనిని ఉదయం సాయంత్రం 7 8 నిమిషాలుగా విభజించుకున్న చాలు ఆఫీసులో ఎనిమిది గంటలకు కూర్చుంటే గంటకోసారి లేచి ఒకటి రెండు నిమిషాలు నడిచిన కొంతవరకు ఫలితం ఉంటుందట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కి చెందిన జామా నెట్వర్క్ పత్రిక ఇటీవల ఈ సూచనలు చేసింది శారీరక శ్రమ ఉన్నవాళ్లకన్నా ఎప్పుడూ కూర్చునే ఉండే వాళ్లకి రుద్రోక సమస్య వల్ల 34% ఎక్కువగా ఇతరత్రా వ్యాధుల వల్ల 16% ఎక్కువగా మరణం సంభవించే ప్రమాదం ఉందని ఈ అధ్యాయం చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా సు మారు ఎనిమిది లక్షల మందిని దశాబ్దం పాటు అధ్యయనం చేశాక ఈ హెచ్చరికల్ని జారీ చేసింది ఈ సంస్థ శారీరక శ్రమని పెంచుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తుంది
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
28, ఫిబ్రవరి 2024, బుధవారం
అతినిద్ర ఆరుదేమి కాదుఆ
ఏడు ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన సరే కొందరు రోజంతా నిద్రమత్తులోనే ఉంటారు బద్ధకిస్తూ సోమరి అంటూ వీళ్ళ పైన ఇట్టే ముద్ర వేసేస్తారు కానీ ఏదో తీవ్రమైన వ్యాధి ఆడియో పతిక్ హైపర్ సోమియా అంటారు దీన్ని కాకపోతే శాస్త్రవేత్తలు ఇంతకాలం ఇదో అరుదైన సమస్యగానే భావిస్తూ వచ్చారు. లక్ష మందిలో కేవలం 37 మందికే ఉంటుందన్నది వాళ్ళాంచన అంటే 0.037% మాత్రమే అన్నమాట అది నిజం కాదని తెలిసింది తాజా అధ్యయనం ఒకటి అమెరికాలోని విస్కాన్షిన్ మెడిసిన్ వర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో 800 మందిని పరీక్షిస్తే వాళ్లలో 12 మందికి ఈ తీవ్ర సమస్య ఉన్నట్లు గుర్తించారట దీనిని లక్ష మందికి వర్తింప చేస్తే ఒకటి పాయింట్ ఐదు శాతం అవుతుంది ఏ రకంగా చూసిన అది ఇదివరకటి అంచనా కన్నా చాలా ఎక్కువ ప్రపంచమంతా నిద్రలేని సమస్యపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే ఈ సమస్య బయట పడట్లేదు అంటూ అతినిద్ర సమస్య ఉన్నవాళ్లందరూ ఐడియోపతి హైపర్ సౌమ్య పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు పరిశోధకులు
తలనొప్పి వాళ్లకే ఎందుకు ఎక్కువ వస్తుంది
మగవాళ్ళ కంటే మహిళలకి తలనొప్పి మూడు రెట్లు ఎక్కువగా వస్తోందంటోంది అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వే ఒకటి గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ తాజా నివేదిక ప్రకారం ఒక నెలలో తీవ్రంగా తక్కువగాను మధ్యస్థంగానో తలనొప్పి ఉందని చెప్పే వాళ్ళలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారంటోంది అంతేకాదు ఈ తలనొప్పికి స్త్రీల రుతుక్రమానికి దగ్గర సంబంధం ఉందని చెబుతోంది మామూలు తలనొప్పిలే కాదు మైగ్రేన్ లాంటి తీవ్రమైన వాటికి ఇదే కారణం అంటోంది అందులోనూ ఈస్ట్రోజన్ హార్మోన్ పాత్ర ఎక్కువటా ఇప్పటిదాకా స్త్రీలు చిన్న విషయాలకి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు కాబట్టే వాళ్లకి ఎక్కువ తలనొప్పులు ఉంటాయని భావిస్తూ వచ్చారు. ఈ అధ్యయనం దాని మూలం ఏంటో చెప్పడానికి ప్రయత్నించింది కానీ మైగ్రేన్ లాగే అనిపించే కొంతకాలం ఉండి మళ్ళీ రాకుండా మరో ఆరు నెలలకు ఏడాదికో కనిపించి వేధించే క్లస్టర్ తలనొప్పి మాత్రం మగవారిలోని ఎక్కువ అని ఇదే సర్వే చెబుతోంది దానికి అయితే ఇప్పటిదాకా స్పష్టమైన కారణం తెలియట్లేదు