26, ఫిబ్రవరి 2024, సోమవారం

లోకో పైలట్లు లేకుండానే 70 కిలోమీటర్లు దూసుకెళ్లిన రైలు

 లోకో పైలట్లు లేకుండానే ఒక గూడ్స్ రైలు 70 కిలోమీటర్లు పరుగులు తీసింది ఆదివారం ఉదయం 7:25 నిమిషాల నుంచి 9 గంటల మధ్య జరిగిన ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు డ్రైవర్లు లేకుండా రైలు 70 కిలోమీటర్లు ప్రయాణించిన ఇలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు 53 వేగన్లతో చిప్ స్టోన్స్ ను మోసుకొని జమ్మూ నుంచి పంజాబ్ వైపు రైలు బయలుదేరింది డ్రైవర్ చేంజ్ కోసం జమ్మూలోని కథ రైల్వే స్టేషన్లో రైలు నిలిపారు ఆ ప్రదేశం కొంత వాలుగా ఉండడంతో తర్వాత కాసేపటికి రైలు నెమ్మదిగా కదులుతూ ముందుకు దూసుకెళ్లింది ఆ సమయంలో రైలులోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరూ లేరని అధికారులు తెలిపారు నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత వేగం పుంజుకుంది చివరికి పంజాబ్ లోని ఉంచి బస్సు రైల్వే స్టేషన్లో ఆగింది ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్ము డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ తెలిపారు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన

 భారతదేశంలోని అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన గుజరాత్ లోని ద్వారక జిల్లాలో గల మోకాను బెట్టు ద్వారకతో అనుసంధానిస్తుంది 979 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది

నింగిలోకి భారీ నిఘానేత్రం

 రోదసిలోకి శక్తివంతమైన ఉపగ్రహం వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న అల్బెడు ప్రపంచంలో ఎవరి పైనా జూమ్ వ్యక్తిగత గోప్యతకు తీవ్ర ముప్పు ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు



రోదసి నుంచి ప్రపంచంలో ఎవరి పైనా అయినా ఎక్కడ ఉన్న దీక్షనంగా నిఘా పెట్టగలిగే ఒక అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చేయడాది నింగి లోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది అమెరికా స్టార్టప్ అల్బెడో రూ పొందించిన ఈ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలానికి కేవలం 100 మైళ్ళ ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు ఇది ఎంతో నాణ్యమైన ఉపగ్రహమని నింగి నుంచి వ్యక్తులపై లేదా ఏదైనా వస్తువులు ప్రాంతాలపై నిషితంగా దృష్టి సారించగలరని జూమ్ చేయగలరని నిపుణులు చెబుతున్నారు. దీన్ని  నింగిలో ప్రవేశపెడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన ముప్పు వాటిల్లడం ఖాయమని ఒక బేగ్ బ్రదర్ నిత్యం మనల్ని మన కదలికలను సున్నిక్షితంగా గమనించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ఉండే భారీ కెమెరాగా ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ జనరల్ కౌన్సిల్నీనీఫర్ లించ్అ ఆ భివర్ణించారు. మనకు తెలియకుండా దీనిని ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా ఉపయోగించవచ్చని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కు తెలిపారు. అయితే మనుషుల ముఖాలను గుర్తించగలిగే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఈ ఉపగ్రహంలో ఉండదని అల్బిడ్డ చెప్తున్నప్పటికీ ఇది వ్యక్తులను చిత్రీకరించదని గాని లేదా ప్రజల గోప్యతను పరిరక్షిస్తుందని గాని భరోసా ఇవ్వడం లేదు జాతీయ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టడంలో అమెరికా ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు అల్బెడో ఇప్పటికే యూఎస్ ఎయిర్ఫోర్స్ తో పాటు నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ఇంటెలిజెన్స్ సెంటర్ తో లక్షల డాలర్ల విలువైన రెండు భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది అత్యంత దిగువ భూ కక్షయ వేరీలో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టనున్న ఈ ఉపగ్రహాన్ని వ్యాపార పరం చేసేందుకు 2022 సెప్టెంబర్ లో 48 మిలియన్ డాలర్లు సమీకరించుకున్న అల్బిడో గత నెలలో మరో 35 మిలియన్ డాలర్లు కూడా సమీకరించింది.