కోవిడి లాంటి మహామారి ప్రతి ఆరు ఏడు సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది కరోనా అనే చివరిదని అనుకోవడానికి లేదు వాతావరణ మార్పుల వల్ల ఈ వైరస్ రూపాంతరం చెందుతూనే ఉన్నాయి వ్యాక్సిన్లు కూడా దానికి తగినట్లుగా అభివృద్ధి చేయాలి అని ప్రొఫెసర్ పీటర్చే హోటేజ్ అన్నారు అమెరికా టెక్సాస్ లోని డీలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్లు నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్గా సేవలందిస్తున్న ఆయన నిర్లక్ష్యం చేసిన ఉష్ణ మండల వ్యాధులపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో నిర్లక్ష్యం చేసిన జీర్ణాశయం అంతర వ్యాధులకు ప్రపంచ స్థాయి వ్యాక్సిన్లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో హోటల్స్ ప్రసంగించారు కృష్ణ మండల దేశాల్లో వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు ముఖ్యంగా ఆఫ్రికా ఖండం భారత్ వంటి దేశాలలో కుంకి పురుగు ఇన్ఫెక్షన్ లాంటివి తీవ్రమవుతున్నాయని చెప్పారు దురదృష్టవశాత్తు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామని భవిష్యత్తులో అవి ఆరోగ్య రంగంపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు వ్యాక్సిన్లు లేకపోతే ఆరోగ్యపరంగా ఉప్పు తప్పదు అన్నారు పరిష్కారం చూపలేవని ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
22, మార్చి 2024, శుక్రవారం
క్లినిక్ లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
హాస్పిటల్లో మాదిరిగా హైదరాబాద్ జిల్లాలోని ఐస్ క్లినిక్స్ పాలి క్లినిక్స్ అలోపతి క్లినిక్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవసరమని డిఎంహెచ్వో డాక్టర్ వెంకటేష్ స్పష్టం చేశారు చేసుకోకుంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి క్లినిక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు సర్టిఫికెట్లతో అప్లికేషన్ చేసుకుంటే పది రోజుల్లో టెంపరరీ సర్టిఫికెట్ జారీ చేస్తామని అంతా ఓకే అయితే 45 రోజుల్లో పర్మనెంట్ ఐదు ఏళ్లకు సర్టిఫికెట్ జారీ చేస్తామని స్పష్టం చేశారు
క్యూఆర్ కోడ్ తో ట్రైన్ టికెట్ కొనుగోలు
తొలి దశలో 14 స్టేషన్లోని 31 కౌంటర్లు ఏర్పాటు
రైలలో వెళ్లాలనుకునే వారు టికెట్ల కోసం ఇకనుంచి క్యూ లైన్ లలో నిలబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు స్టేషన్లోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నిమిషాల్లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేయవచ్చు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ బుకింగ్ కౌంటర్లలో కొత్తగా నగదు రహిత లావాదేవీలను తీసుకువచ్చింది క్యూఆర్ కోడ్ తో టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా టికెట్ కొనడానికి ప్యాసింజర్లు సరిపడే జిల్లాలను తీసుకువెళ్లే అవసరం ఉండదు. తొలి దశలో సికింద్రాబాద్ డివిజన్ కు చెందిన 14 స్టేషన్లో 31 కౌంటర్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు
తొలి దశలో భాగంగా 14 ముఖ్యమైన రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్ అమలు చేస్తున్నారు అందులో సికింద్రాబాద్ కాజీపేట బేగంపేట వరంగల్ మంచిర్యాల లింగంపల్లి హైటెక్ సిటీ జేమ్స్ స్ట్రీట్ మహబూబాబాద్ బెల్లంపల్లి ఫతేనగర్ బ్రిడ్జి సిర్పూర్ కాగజ్నగర్ వికారాబాద్ స్టేషన్లు ఉన్నాయి డిస్ప్లే బోర్డులో బయలుదేరి స్టేషన్ చేరుకొని స్టేషన్ ప్రయాణపు తరగతి వివరాలు పెద్దలు పిల్లల సంఖ్య తెలిపే వివరాలతో పాటు చార్జీలు తెలియజేస్తారు. ప్రయాణికులు చెల్లించవలసిన ఛార్జింగ్ సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా డిస్ప్లే బోర్డుగా కనిపిస్తుంది రైలు వినియోగదారులందరూ సాధారణ టికెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కోరారు ఈ విధానం పారదర్శకతకు కచ్చితంగా మైలురాయిగా నిలుస్తోందని నగదు చెల్లింపులను ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు
