19, మార్చి 2024, మంగళవారం

ఫేక్ యాపులు నకిలీ వెబ్సైట్లు

 పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఊదరగొడుతూ అమాయకులను మోసగిస్తున్న నకిలీ పెట్టుబడి యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెబీ హెచ్చరించింది ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తూ మోసగిస్తున్న కొన్ని ఫేక్ వెబ్సైట్లు యాప్లను గుర్తించినట్లు వెల్లడించింది వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ ఛానల్స్ యాప్లతో ఇతర మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పేర్కొంది. App.ind-ses.com/home , https ://globalspsp.tpo/#/, https://njtwqvtopku.com/#/, https://globalindia-a24.pages.dev/#/, https://wells&stocks.com/#/ లు ఫేక్ వెబ్సైట్లుగా నిర్ధారించినట్లు సెబీ పేర్కొంది సదర్ వెబ్సైట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిల పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ట్రేడింగ్ పేరిట ప్రకటనలో వచ్చే మోసపూరిత వెబ్సైట్లు యాప్ల సమాచారాన్ని shorturl.at/fnMRZ లింక్ పై క్లిక్ చేసి సేవి వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సైబర్ భద్రతాన్ని పనులు సూచించారు వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ లలో ట్రేడింగ్ యాప్లు ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్లో పేరిట ఇచ్చే ప్రకటనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మోసపోయినట్లు గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నెంబర్లు లేదా https ://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

రన్వేగా మారిన రహదారి

 



నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించి 16వ నెంబర్ల జాతీయ రహదారి సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేధార మెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది ఆ వెంటనే సరిగ్గా 113 నిమిషములకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదానివేంట ఒకటి దూసుకు వచ్చాయి స్థానికులు సంభ్రమాచార్యలతో చూస్తుండగా రెండు యుద్ధ విమానాలు రహదారిని తాకగా మరో రెండు అతి సమీపంలో చక్కెరలు కొట్టి వెళ్లిపోయాయి. అంతే అక్కడ ఉన్న వైమానిక దళ అధికారులు సిబ్బంది పోలీసులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు యుద్ధ విమానాల అత్యవసర లాండింగ్ కోసం చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16పై రేలంగి వరం నుంచి మేదరమెట్లకు వెళ్లే దారిలో కొరిశపాడు సమీపంలోని పి గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల పొడవున 33 మీటర్ల వెడల్పుతో లాండింగ్ స్ట్రిప్ నిర్మించారు గతంలో ఒకసారి దీనిపై నిర్వహించారు తాజాగా సోమవారం మరోసారి ఈస్ట్ పై బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు



వన్య ప్రాణులతో సెల్ఫీలు నిషేధం

 అనుమతి లేకుండా వన్యప్రాణుల ఫోటోలు కానీ సెల్ఫీలు కానీ తీస్తున్నారా ఏడేండ్ల జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు ఒడిశా అటవీ అధికారులు జంతువులతో ఫోటోలు ముఖ్యంగా సెల్ఫీల కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో ఒడిశా ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత్ నంద ఆదేశాలు జారీ చేశారు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడానికి జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారని జంతువుల సహజ ప్రవర్తన వాటి నివాస పరిస్థితిలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని అంతేకాకుండా ఇది 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమేనని అన్నారు