5, మార్చి 2024, మంగళవారం

ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్లపై ఆర్.బి.ఐ బ్యాంక్

 ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్లు ఇవ్వడాన్ని ఆపాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది కంపెనీ తన గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోను సరిగా పట్టించుకోవడంలేదని పేర్కొంది కస్టమర్లు నష్టపోకుండా ఉండేందుకు ఆర్బిఐ ఈ చర్యలు తీసుకుంది కంపెనీ ఆర్థిక పరిస్థితులను చెక్ చేసేందుకు కింద తేడాది మార్చి 31న ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బుక్ లను ఆర్బిఐ తనిఖీ చేసింది లోన్లను ఇచ్చేటప్పుడు డిఫాల్ట్ల బంగారాన్ని వేలం వేసేటప్పుడు గోల్డ్ ప్యూరిటీ నేటి వెయిట్ కొలవడంలో తేడాలు ఉన్నాయని ఆర్బిఐ పేర్కొని అలానే గోల్డ్ వేల్యూలో ఇచ్చే లోన్ పరిమితులను క్యాష్ రూపంలో అప్పులు రికవరీ చేయడంలో అప్పుల పంపిణీలో లిమిట్స్ ను ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఉల్లంఘించిందని ఆర్బిఐ వెల్లడించింది స్టాండర్డ్ యాక్షన్ ప్రాసెస్ను ఫాలో కావడం లేదని కస్టమర్లపై వేసే చార్జీలో పారదర్శకత లేదని తెలిపింది ఇప్పటికే ఉన్న గోల్డ్ లోన్ కస్టమర్లకు ఐ ఎఫ్ఎఎల్ తన సర్వేలను కొనసాగించవచ్చని ఆర్బిఐ పేర్కొంది లోన్ రికవరీ ప్రాసెస్ కలెక్షన్స్ కొనసాగించవచ్చని తెలిపింది. రెగ్యులేషన్స్ను ఉల్లంఘించడంతోపాటు ఇటువంటి చర్యల వలన కస్టమర్లు తీవ్రంగా నష్టపోతారు. అని ఆర్బిఐ కామెంట్ చేసింది కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ ఆడిటర్లతో టచ్ లో ఉన్నామని ఈ లోపాలపై చర్చించామని అన్నది లోపాలను సరిదిద్దుకోవడానికి కంపెనీ ఇంకా చర్యలు మొదలుపెట్టలేదని కస్టమర్ల సేఫ్టీ ని దృష్టిలో పెట్టుకొని కాజా రెస్ట్రిక్షన్లు పెట్టామని ఆర్బిఐ పేర్కొంది స్పెషల్ ఆడిట్ చేపడుతున్నామని ఇది పూర్తయ్యాక మరోసారి రివ్యూ చేపడతామని తెలిపింది



ఏలియన్లు అంతరిక్ష జీవులు వచ్చేసాయా

 భూమ్మీదికి గ్రహాంతర వాసులు వచ్చారని ఎగిరే పల్లాల ఫ్లయింగ్ సాసర్లలో చక్కర్లు కొడుతున్నారని వచ్చే వార్తలు కొత్తేమీ కాదు తాము విమానాలు నడుపుతున్నప్పుడు గాల్లో ఏవో గుర్తుతెలియని వస్తువులు ఎగురుతుండగా చూసామంటూ కొందరు పైలెట్లు నాయక దళం అధికారులు కూడా ప్రకటించారు అయితే ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలోని మేఘాల్లో గుండ్రటి ఆకారంలో రంద్రాలు ఏర్పడిన ఘటన మాత్రం కలకలం రేపుతోంది. కొందరు వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టారు ఏలియన్ల ఫ్లయింగ్ సాసర్లు భూమిపైకి దిగినప్పుడు తిరిగి పైకి ఎగిరినప్పుడు మేఘాలలో అలా రంద్రాల ఏర్పడడానికి ప్రచారం మొదలైంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసిన శాటిలైట్ చిత్రాల్లోనూ ఈ చిత్రమైన మేఘాలు కనిపించడం గమనార్హం. అయితే స్టేటస్ మధ్యభాగంలో ఏర్పడే ఆల్టో కెమ్ములస్ మేఘాల రసాయనిక పరిస్థితి ఈ చిత్రమైన పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ మేఘాలలో స్వచ్ఛమైన నీటి ఆవిరి ఉంటుందని వాటికి సమీపంగా జట్ విమానాలు ప్రయాణించినప్పుడు పీడనం ప్రభావానికి లోనవుతాయని తెలిపారు అలా ప్రభావం పడిన చోటికి చుట్టూ ఉన్న అదిరి చిక్కబడుతుందని ఆమె రా మేఘానికి రంద్రం పడినట్లుగా ఏర్పడుతుందని వివరించారు



ఆవుల దత్తత పేరుతో సైబర్ మోసం

 సరికొత్త సైబర్స్ కం తెరపైకి తెచ్చిన నేరగాళ్లు రోజువారీగా లాభాలు పొందచ్చని గాలం తస్మాత్ జాగ్రత్త అంటున్న సైబర్ భద్రత నిపుణులు

ప్రజల అత్యాశ అమాయకత్వమే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు రోజుకు కొత్త తరహా నేరానికి తెర తీస్తున్నారు తాజాగా ఆవులు దత్తత తీసుకోండి రోజు లాభాలు పొందండి అంటూ ఇంటర్నెట్లు ఊదరగొడుతున్నారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు ఇది సరికొత్త రూపంగా సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు ఈ స్కామ్ లో పలు రకాల ఆవులకు కొంత మొత్తం ధర చెబుతారు ఆ మొత్తాన్ని చెల్లిస్తే చెల్లించిన మొత్తానికి కొంత లాభాన్ని తిరిగి ఇస్తారు ఇలా పెట్టిన పెట్టుబడికి లాభం పొందవచ్చు అదేవిధంగా ఈ స్కీమ్లో మరో ముగ్గురిని సిఫారసు చేస్తే వినియోగదారిటీ ఖాతాలో కొంత గుడ్విల్ మొత్తం వేస్తారు ఇలా ఒకరి ద్వారా చేర్చిన ముగ్గురు మరో ముగ్గురు చొప్పున చేర్చిన ప్రతిసారి వినియోగదారులకు వచ్చే లాభం పెరుగుతుందని ఆశలు కల్పిస్తారు గతంలో ఇతరహా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు ఎన్నో తెలుగులోకి వచ్చాయి అయితే ఇది కొత్త తరహాగా ఉండటంతో ప్రజలు వీటిని నమ్మి మోసపోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని ఆసక్తి ఉన్నవారిని ఈ సైబర్ మోసగాళ్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు

ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న మోసాలు ప్రధానంగా ఈ తరహాలో మోసాలకు వరల్డ్ ఫామ్ వరల్డ్ ఫామ్ ప్రో వరల్డ్ ఫామ్ రాంచి గోల్డ్ పేరిట ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్లు యాప్ ల గురించి యాడ్స్ ఇస్తున్నారు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈ యాప్లు నిజమైనవే నన్ను నమ్మించేలా నక్కిలి డౌన్లోడ్లు రివ్యూలను సైతం ఆయా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయని యూట్యూబ్లలో ప్రమోషన్ పేరిట ఫేక్ స్టోరీలను పెడుతున్నట్లు సైబర్ భద్రతా నిపుణులు పేర్కొన్నారు ఇలాంటి యాప్లను డౌన్లోడ్ చేసుకున్న వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్న తర్వాత మోసానికి తిరతిస్తున్నారు మొదట ఖాతాలోకి లాభాలను జమ చేస్తారు అనంతరం రివార్డ్ పాయింట్లు మానిటరి బెనిఫిట్ల పేరిట ఖాదర్లో డబ్బు జవు జమ అవుతున్నట్లుగా యాప్ లో చూపుతున్నారు అయితే ఖాతాదారుడికి డ్రా చేసుకునే అవకాశం ఇవ్వరు చి వరకు కమిషన్ తీసుకొని లాభాలు చెల్లించే పేరిట భారీగా డబ్బులు లాగి ఆ తర్వాత యాప్ అందుబాటులో లేకుండా చేస్తున్నారు

అత్యాశకు పోయి మోసపోవద్దు. సైబర్ నేరగాళ్లు తేలిగ్గా డబ్బు సంపాదించాలన్న మన బలహీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు తెరచిస్తున్నారు ఆవుల దత్తత మోసాలు గతంలో మనం చూసిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటిది తేలిక లాభాలు రావడం అంటేనే మోసమని గ్రహించాలి గుర్తింపు లేని ఎటువంటి యాప్లను డౌన్లోడ్ చేసి డబ్బులు చెల్లించవద్దు ఇతరహా మోసాల బారిన పడకుండా ప్రజల అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ ప్రసాద్ పాటి బండ్ల సైబర్ ఇంటలిజెన్స్ నిపుణుడు న్యూఢిల్లీ వారు తెలియజేస్తున్నారు