5, మార్చి 2024, మంగళవారం

ఏడున మిద్దె తోట రైతులకు పురస్కారాలు

 ఈనెల ఏడవ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఫ్యాప్సీ భవన్ లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లలో పట్టణ ప్రాంతాలలో విద్యుత్ తోటలు ఇంటి పంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి రైతు నేస్తం విద్యతోట పురస్కారాల ప్రధానోత్సవం జరగనుందని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు తెలిపారు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ సమాచార కమిషనర్ ఎం హనుమంతరావు విద్య తోటల నిపుణులు తుమ్మేటి రగోతంరెడ్డి అతిథులుగా పాల్గొంటారు అందరూ ఆహ్వానితులే

తిరుపతిలో తొమ్మిది నుంచి ఆర్గానిక్ మేళ

 తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక లో మార్చి 9 10 11 తేదీలలో ఉదయం 6:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతుల తమ సేంద్రియ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించడం దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ టు ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలిపారు ప్రతినిలా రెండో శని ఆదివారాలలో తిరుపతిలో ఆర్గానిక్ మేళ్ల నిర్వహిస్తున్నామని ఈనెల ప్రత్యేకంగా మూడు రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు తొమ్మిది నా మొక్కల గ్రాఫ్టింగ్ 5 అంచల పంట విధానం పై శిక్షణ ఇస్తారు ఆసక్తి గల రైతులు ఇంటి పంటల సాగుదారులు 6303606326 నెంబర్ కు వివరాలు వాట్సప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు పదకొండు నా గృహిణులకు సిరి ధాన్యాల వంటల పోటీ ఉంది 8309145655 నెంబర్ కు వివరాలు వాట్సప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయినా కలరి వంటింటి వ్యర్ధాలతో కంపోస్టు పెన్ కలంకారి పై వర్క్ షాపులు జరగనున్నాయి ఇతర వివరాలకు 9133077050

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

 బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి తదితర పోటీ పరీక్షలకు హాజరయ్య అభ్యర్థుల కోసం షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తికర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు బుధవారంలోగా రాష్ట్ర స్టడీ సర్కిల్ కు చెందిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు శిక్షణకు ఎంపిక చేయడం కోసం ఈ నెల 10 నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు ఎందుకైన వారికి ఈ నెల 18 నుంచి ఆగస్టు 17 వరకు నిజామాబాద్ లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ శాఖలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు బోధన ఉచిత వసతి భోజన సదుపాయాలతో పాటు 1500 రూపాయల విలువైన స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామని తెలిపారు గతంలో శిక్షణ పొందిన వారు మళ్ళి దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు