3, మార్చి 2024, ఆదివారం

నీటి లోపల నిఘాకు మెరైన్ రోబో

 నీటిలోపల నిఘా కోసం ఐఐటి మండి ఐఐటి పలకాడకు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు సముద్ర జలాలు ఇతర నీటి వనరులలో అక్కడికి సైతం చేరుకొని పనిచేసేలా ఈ రోబోను రూపొందించార

ప్రస్తుతం సముద్రంలో నీటిలోపల మీద అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికం ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిగా అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పనిచేస్తుందని ఐఐటి మందిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీష్ కడియం తెలిపారు మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాలలో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పులు కూడా తగ్గించవచ్చు అని ఆయన తెలిపారు మెరైన్ రోబో ద్వారా జల విద్యుత్ కేంద్రాలలో నీటి లోపల నిర్మాణాలను పరిశీలించవచ్చని పర్యావరణ సమస్యలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఐఐటి పాలక్కాడ్ ప్రొఫెసర్ శాంత కుమార్ మోహన్ తెలిపారు ఈ మెరైన్ రోబో కు సంబంధించిన వివరాలు ఇంటెలిజెంట్ అండ్ రోబోటిక్ సిస్టమ్స్ అనే జర్నలలో ప్రచురితమైనాయి.



విద్యావంతులలో వృద్ధాప్యం ఆలస్యం

 చదువు మంచి జీవితాన్ని ఇవ్వడమే కాదు మనిషి ఆయుష్షును కూడా పెంచుతుందట ఉన్నత విద్యావంతులు మిగతా వారి కంటే ఎక్కువ రోజులు జీవిస్తారని వీరిలో వృద్ధాప్యం కూడా ఆలస్యంగా వస్తున్నదని ఒక అధ్యయనంలో వెళ్లడైంది అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన మెయిల్ మెన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో విద్యకు వృద్ధాప్యానికి మధ్య సంబంధం ఉందని గుర్తించారు అమెరికాలోని ఫ్రెండ్ హామ్ నగరంలో శ్రమింగ హామ్ హార్ట్ స్టడీ పేరుతో 1948 నుంచి అక్కడి ప్రజల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్నారు ఎందుకు సంబంధించిన వివరాలను తీసుకుని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం జరపగా ఆసక్తికర అంశాలు వెళ్లడయ్యాయి ప్రతి రెండేళ్ల పాఠశాల విద్యను అభ్యసించడం వల్ల వృద్ధాప్యం మీద పడడం రెండు నుంచి మూడు శాతం ఆలస్యం అవుతుందని పరిశోధకులు గుర్తించారు సాధారణ వ్యక్తుల కంటే ఉన్నత విద్యావంతులలో మరణము ఉప్పు 10 శాతం తక్కువగా ఉంటుందని తేల్చారు

ఆధ్యాత్మిక సమాచారం..4-3-2024

 రేపు కృష్ణానంద స్వామి జన్మదినం

శ్రీరామ కోటి జప లిఖిత ప్రచారకులు స్థానిక కృష్ణానంద ఆశ్రమ వరయోగి కృష్ణానంద స్వామి 78వ జన్మదిన ఈనెల ఐదున్నటేక్రియాల బైపాస్ వద్ద ఆశ్రమంలో మంగళవారం నిర్వహించినట్లు ప్రతినిధి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలు తెలిపారు జన్మదిన వేడుకలలో శారదా పీఠం స్వామి సచ్చిదానంద మనోహరాబాద్ శబరిమాత ఆశ్రమం స్వామి శివానంద భారతి నిర్మాణానంద సహజ ఆనంద శ్రీనివాస్ స్వామి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు

అమ్మవారికి బోనాల సమర్పణ.. బాన్స్వాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో పోచమ్మకు ఆదివారం బోనాలను సమర్పించారు కాలనీవాసులు బోనాలతో వెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

వైభవంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం



మద్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచి అభిషేకం ప్రత్యేక పూజలు హారతీ తదితర కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా భక్తులు కొనదానం చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలువురు దాతలను సన్మానించారు అందంగాలంకరచారు


 మహాశివరాత్రి జాగరణను విజయవంతం చేయాలి

కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే మహాశివరాత్రి జాగరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు ఆదివారం ఏర్పాట్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శివరాత్రి జాగరణ 8వ తేదీన నిర్వహిస్తున్నామని నియోజకవర్గ ప్రజలు హిందూ బంధువులు ఈ జాగరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అన్నారు సంస్కృతిక కార్యక్రమాలు పూజలు లింగోద్భవం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు