3, మార్చి 2024, ఆదివారం

అత్యాశకు పోతే ఉన్నది పోయింది

 అమెరికాలో ఐదుగురు గుజరాతి సోదరుల వ్యాపార వివాదం హస్తగతం చేసుకొని మిగిలిన వారిని వెళ్లగొట్టిన హరీష్ జోగాని తప్పుబట్టిన కోర్టు సోదరులకు 20వేల కోట్లు చెల్లించాలని తీర్పు

ఐదుగురు అన్నదమ్ములు వేలకోట్ల వజ్రాల వ్యాపారం దానికి తోడు రియల్ ఎస్టేట్ కంపెనీ అందరూ కలిసికట్టుగా నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడే సొంతం చేసుకోవాలని భావించాడు మిగిలిన వారు కోర్టుకెక్కరు 21 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు అన్నదమ్ములకు వాటాలు పంచి ఇచ్చింది సోదరులను మోసగించినందుకు 20వేల కోట్ల రూపాయల పరిహారం వారికి చెల్లించాలని ఆ ఒక్కడికి షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది గుజరాత్కు చెందిన శశికాంత్ జుగాని 22 ఏళ్ళ వయసులో 1969లో అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చి వజ్రాల వ్యాపారం ప్రారంభించాడు తర్వాత కాలంలో తన నలుగురు సోదరులు హరీష్ రాజేష్ చేతన్లను గుజరాత్ నుంచి తీసుకొచ్చి వ్యాపారంలో భాగస్వామ్యం ఇచ్చాడు వ్యాపారం అమెరికాతో పాటు యూరప్ ఆఫ్రికా మధ్యప్రత్యానికి విస్త రించింది అయితే తర్వాత సోదరుల మధ్య ఆస్తి వివాదాలు పెరిగాయి వ్యాపారం మొత్తాన్ని హరీష్ జోగాని హస్తగతం చేసుకున్నాడు శశికాంత్ తో పాటు మిగిలిన ముగ్గురిని కంపెనీ నుంచి తొలగించాడు దీనిపై 2003లో న్యాయపోరాటం మొదలైనది 21 ఏళ్లలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అప్పెళ్ళ మీద అప్పిళ్లు దాఖలయ్యాయి మొత్తం మీద లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టు దీనిపై తాజాగా తీర్పునిస్తూ అన్నదమ్ముల మధ్య వ్యాపార భాగస్వామ్యం యజమాని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను నలుగురు సోదరులకు హరీష్ జోగాని 20050 కోట్ల డాలర్లు దాదాపు 20వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది రియల్ ఎస్టేట్ కంపెనీలో సగం వాటా శశికాంత్ దేనిని మిగిలిన సగంలో హరీష్ కు 24 శాతం రాజేష్కు పది శాతం స్టైలిష్కు 9.5% చేతన్కు 6.5% వాటా ఉంటుందని తీర్పు చెప్పింది


నదీ గర్భంలో తొలి మెట్రో మార్గం

 కోల్కతాలోని హుగ్లీ నది అడుగున నిర్మాణం ఈనెల 6న ప్రారంభించి నున్న ప్రధాని

దేశంలోనే తొలిసారి నది గర్భంలో నిర్మించిన మెట్రో మార్గాన్ని ఈ నెల ఆరో తేదీన ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు అతిలోకైనా నదిగా పేరు తెచ్చుకున్న కోల్కతాలోని హుగ్లీ నది గర్భంలో ఈ మార్గం ఏర్పాటు చేశారు నదీ మట్టానికి 32 అడుగులు లోతున 5230 మీటర్ల పొడవున ఈ నిర్మాణం జరిగింది తూర్పు పశ్చిమ తీరాలలో మహాకరం హౌరా రైల్వే స్టేషన్లు నిర్మించారు ఈ రెండు స్టేషనులను మెట్రో మార్గం అనుసంధానిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి తెలిపారు మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే కోల్కతాలో టేగోరియా స్టేషన్ నుంచి హుగ్లీనది అవతలి తీరంలోని హల్వా వరకు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు అలాగే ప్రయాణం దూరం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం కోల్కతాలోని గ్రీన్ లైన్ తూర్పు కోల్కతాలోని సెక్టార్ వి నుంచి ఫూల్ బగాన్ వరకు 6.97 కిలోమీటర్ ల దూరంపరచుకొని ఉంది మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే సెక్టార్ వి నుంచి హౌరా వరకు అది విస్తరించి 27 నిమిషాల్లోనే ఆ దూరాన్ని అధిగమించే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు కాగా దాదాపు 1000 అమృత భారత రైళ్లను రానున్న సంవత్సరాలలో తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించేలా వాటిని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు

వ్యర్థ పీ పీ ఈ కిట్లతో హైడ్రోజన్

 నూతన విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐసిటి పరిశోధకులు మూడంచల విధానంలో తక్కువ సమయంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి

వినియోగించి పడేసిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిడ్స్ వ్యర్ధాల నుంచి హైడ్రోజన్ తయారు చేసేలా ఐఏసికి పరిశోధకులు నూతన టెక్నాలజీ రూపొందించారు పాలిమర్స్ డెవలప్మెంట్ పై అధ్యయనం చేస్తున్న వినీత అన్నయ్య బృందం పరిశోధన ఫలితాలను హైడ్రోజన్ ప్రొడ క్షన్ పొటెన్షియల్ ఫ్రొం ప్లాస్టిక్ పైరోలసిస్ ఆయిల్ పేరుతో ప్రముఖ సైన్స్ జర్నల్లో ప్రచురించారు. వైద్యరంగంలో వినియోగించే మాస్కులు ఫేసు షీల్డ్ కవర్లు బ్లౌజులు ఆపరేషన్ థియేటర్లలో వినియోగించే ఆఫరానులను వృధాగా పడేయకుండా ప్రాసెస్ చేయడం ద్వారా పరిశ్రమలకు కావలసిన హైడ్రోజన్ ఉత్పత్తి చేసే వీలు ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు కరోనా వ్యాప్తి తర్వాత పిపిఈ కిట్ల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే వాడిపడేసిన పి పి కిట్లను పునర్వినియోగ ప్రక్రియ ద్వారా పైరోలిసిస్ ఆయిల్ తీసి దీనిని మరికొన్ని పాలిమర్ చర్యల ద్వారా కమర్షియల్ గాను హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు ప్రస్తుతం అంతర్జాతీయంగా హైడ్రోజన్ ఉత్పత్తికి భారీ స్థాయిలో శిలాజ ఇంధన వనరులపై ఆధార పడాల్సి వస్తున్నది హైడ్రోజన్ ఉత్పత్తికి తాజాగా మూడు అంచల విధానాన్ని అభివృద్ధి చేయగా దీని ద్వారా అతి తక్కువ సమయంలో వాణిజపరంగా హైడ్రోజన్ ఉత్పత్తి చేయొచ్చని తేలింద

130 మిలియన్ మెట్రిక్ టన్నుల డిమాండ్ క్లీన్ ఎనర్జీగా భావించే హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరుగుతుంది 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 115 నుంచి 130 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ అవసరం ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి