2, మార్చి 2024, శనివారం

వృద్ధురాలు అదృశ్యం

 పోతంగల్ మండల కేంద్రానికి చెందిన మేతరి పోశవగత ఐదు రోజుల నుండి కనబడడం లేదని కుటుంబసభ్యుడున మేతర శివరాజ్ కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మేతర పోశవ అను ఆమె ఐదు రోజుల క్రితం అదృశ్యమైనట్లు బంధువుల ఇండ్లలో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించడం లేదు అని అన్నారు ఆచూకీ తెలిసిన వాళ్లు కోటగిరి ఎస్సై 8712659878 సిఐ 8712659875 నెంబర్లకు తెలుపాలని కోరారు



ఐకెపి వివో ఏ ల నూతన కార్యవర్గం 2024 ఎన్నిక

 


లోకేశ్వరం మండలం డిఆర్డిఏ టీఎస్ ఈఆర్పి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షురాలిగా శనిగారపు సంగీత ఉపాధ్యక్షురాలుగా పిసరి శిరీష కార్యదర్శిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధి ఐక్యత బలోపేతం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం మల్లేష్ ఆయా గ్రామాల సిఏలు వి ఒ ఏ లు పాల్గొన్నారు

ఇందూర్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్

 ద్వారకానగర్లో భువన సమీక ట్రస్ట్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందూరు బ్లడ్ బ్యాంకు ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటగా ఇందూరు పేరుతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మానవసేవే మాధవసేవ అనే విధంగా రక్తదానం అన్ని దానాలలో కన్నా మిన్నా అని రక్తదానంతో ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చునని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కుతో పాటు రక్తదానం బాధ్యతగా తీసుకొని ప్రతి మనిషి సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయాలని అత్యవసర సమయాలలో బ్లడ్ మరియు బ్లడ్ కాంపోనెంట్స్ సేవలు బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా అందుబాటులో ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఇండోర్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం డాక్టర్ దామోదర్ రావు డాక్టర్ శ్రీశైలం డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ రాజేష్ డాక్టర్ జీవన్ రావు డాక్టర్ వినయ్ శ్రీవాణి ధన్పాల్ కార్పొరేటర్స్ బైక్ అండ్ మధు ప్రభాకర్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నార