2, మార్చి 2024, శనివారం

ఏఐలో మహిళల వాటా ఎంత?

 ఆరోగ్యం రవాణా ఎంటర్టైన్మెంట్ సైబర్ సెక్యూరిటీ ఇది అది అని లేకుండా ప్రతి రంగంలోనూ ఏఐ చొచ్చుకు పోయింది అంతెందుకు హే సిరి ok google అనగానే జీ హుజూర్ అని మనకు కావాల్సిన సమాచారం ఇస్తోంది అంతేనా ఆన్లైన్ షాపింగ్ కావాల్సిన చిరునామాకు మ్యాపు చూపించడం ఫోన్ సిస్టం సెక్యూరిటీ ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో విధాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన రోజువారి జీవితాలలో భాగమైపోయింది ఇంత ప్రాముఖ్యమైన ఈ రంగంలో మన వాటా ఎంతో తెలుసా 22 శాతమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహా ఎన్నో సంస్థల నివేదికలు చెబుతున్న మాట ఏ ఆయన్ని సమర్ధంగా వినియోగిస్తున్న పరిశోధన నిర్వహిస్తున్న ఫేస్బుక్ గూగుల్ లలో వరుసగా మహిళల శాతం 15 10 మాత్రమే కొన్ని రంగాలలో మన వాటా శూన్యం గా ఉందంటే ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సమస్య అవకాశాలు లేక కాదు వాటి నందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న యువతులు తక్కువట అమ్మాయిలు పనికొచ్చే పనులు చేయాలి అని చెబుతూ టెక్నాలజీకి దూరంగా ఉంచడం వల్ల ఈ పరిస్థితి అంటున్నారు నిపుణులు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాలలో అమ్మాయిల ప్రాధాన్యం పెంచడం మార్గం అంటున్నారు దీనికి బీజం పడాల్సింది ప్రాథమిక స్థాయిలోనే నట అంటే చాలా చిన్న వయసు నుంచే సాంకేతికతలు అబ్బాయిలతో సమానంగా ప్రోత్సహించాలి మర

ఇళ్లన్నీ మహిళల పేరు మీదే

 బాకాపూర్ మహారాష్ట్రలో 2000 గడపలున్న ఒక చిన్న గ్రామం ఊరు పెద్దలు తీసుకొచ్చిన ఒక మార్పు ఎంతో మంది ప్రశంసలు అందుకుంది అదేమిటంటే సాధారణంగా ఇల్లు మగవారి పేరు మీద ఉండడం చూస్తుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం ఊళ్లో ప్రతి ఇల్లు ఆ ఇంటి మహిళల పేరు మీదనే ఉంటుంది మగవారి పేరు మీద ఉండాల్సి వస్తే కోనరుగా మహిళ తప్పనిసరి అట ఇంటి ముందు నేమ్ ప్లేట్ పై యజమాని పేరు మహిళది. గతంలో వ్యసనాలకు బానిస అయిన కొందరు మగవాళ్ళు ఇంటిని అమ్మేయాలని ప్రయత్నించడంతో ఇతర కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు దీనివలన మహిళలకు ఇంటిపై హక్కు మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత ఉంటుందని భావించారట ఇప్పుడు భాకాపూర్ లో ఎవరైనా ఇంటిని కొనాలన్న అమ్మాలన్న అందుకు ఆ ఇంటి మహిళల అనుమతి తప్పనిసరి



2000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి

 ఇప్పుడు కూడా 2000 రూపాయల నోట్లు చెల్లుతాయని ఆర్బిఐ ప్రకటించింది 2000 బ్యాంకు నోట్లలో దాదాపు 97.62% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని కేవలం 8470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయని శుక్రవారం తెలిపింది గతమే 19న ఆర్బిఐ రెండు వేల డినామినేషన్ బ్యాంకు నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది అప్పటికి చలామణిలో 356 వేల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి గత నెల 24 నాటికి వీటి విలువ 8470 కోట్లకు తగ్గింది అంటే మే 19 2023 నాటికి చలామణిలో ఉన్న 2000 నోట్లలో 97.62% తిరిగి వచ్చాయి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్.బి.ఐ కార్యాలయాలలో ప్రజలు రెండువేల బ్యాంకు నోట్లో డిపాజిట్ చేయవచ్చు వారి బ్యాంకు ఖాతాలకు క్రెడిట్ కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్బిఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా 2000 బ్యాంకు నోట్లను పంపవచ్చు 200 నోట్లను కలిగి ఉన్నవాళ్లు సంస్థలు వాటిని సెప్టెంబర్ 30 2023 లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది ఆ తర్వాత గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించింది