తెలంగాణ క్యారం అసోసియేషన్ అధ్యక్షుడిగా క్యాతం సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇటీవల హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ క్యారం అసోసియేషన్ ఎన్నికలలో జిల్లా క్యారం అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యారమ్ అధ్యక్షునిగా కార్యదర్శిగా మదన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంతోష్ కుమార్ నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ గత 53 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర క్యారం అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న.కె హరినాథ్ నుండి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బాధ్యులు అధ్యక్షునిగా తనపై ఉంచిన నమ్మకాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు జిల్లా తెలంగాణ రాష్ట్ర క్యారం క్రీడాకారుల క్రీడాభివృద్ధికి తోడ్పడుతారని తెలిపారు క్యారంలో క్రీడాకారులు రాణించే విధంగా గ్రాస్ రూట్ నుండి క్రీడాకారులను ఎంపిక చేసి వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే విధంగా గవర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఎంపిక సందర్భంగా జిల్లా కేంద్ర అసోసియేషన్ కార్యదర్శి భూమారెడ్డి ఒలింపిక్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవరెడ్డి బొబ్బిలి నర్సయ్య జిల్లా కమిటీ సంఘం ప్రధాన కార్యదర్శి అందాల లింగయ్య సాయి గౌడ్ సుబ్బారావు జిల్లా పిఠాసంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి మల్లేష్ గౌడ్ టీజీ పేట అధ్యక్షుడు గోపిరెడ్డి నిజామాబాద్ అర్బన్ ప్రైవేట్ పి టి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అజ్మత్ ఖాన్ మీసాల ప్రశాంత్ ఇతర సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
1, మార్చి 2024, శుక్రవారం
తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ 2024 కమిటీ ఎన్నిక
తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ జిల్లాలో మండలాల్లో పాస్టర్ అసోసియేషన్ నుండి అధ్యక్షులు కార్యదర్శులు సీనియర్ నాయకులు ఏసిసి వారు కలిసి 2024 2025 గాను జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు గురువారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కమిటీ అధ్యక్షులుగా రెవరెండ్ వి జెకర్యా ఆనంద్ ప్రధాన కార్యదర్శిగా రివర్ అండ్ సిహెచ్ డేనియల్ కార్య నిర్వహణ అధ్యక్షులుగా ఎవరండీ పి శ్యామ్యూల్ అసోసియేట్ అధ్యక్షుడిగా రెవరెండ్ సిహెచ్ ఇజ్రాయిల్ కోశాధికారిగా రెవరెండ్ సిహెచ్ జాన్ బనియన్ ఉపాధ్యక్షులుగా రెవరెండ్ జి ఆమోస్ శ్రీనివాస్ ప్రలియా పాస్టర్ మాణిక్యాల శ్రీను 22 విన్సెంట్ ఆనంద్ పాల్ అబ్రహం అనంతరావు ఉప కార్యదర్శిగా పాస్టర్ సువార్త రాజు రెవరెండ్ సుధీర్ పాస్టర్ రవీందర్ పబ్లిసిటీ సెక్రటరీగా పాస్టర్ కరుణాకర్ పాస్టర్ రవి ఆనంద్ పాస్టర్ దినకర్ పాస్టర్ రాజు సిస్టర్ సజిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉమెన్స్ సెక్రటరీగా సిస్టర్ షారోస్ రాణి మాజీ అధ్యక్షులు అందరూ చీఫ్ అడ్వైజర్స్ గా ఎన్నుకున్నారు అని తెలిపారు
29, ఫిబ్రవరి 2024, గురువారం
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే నో గవర్నమెంట్ జాబ్
రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబోదని వెల్లడి
రాజస్థాన్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ సర్కారు విధించిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్ధించింది ఈ నిబంధన వివక్షకు దారి తీయదని రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తెలిపింది రాజస్థాన్కు చెందిన రాంజీలాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసి 2017 లో రిటైర్ అయ్యారు కానిస్టేబుల్ ఉద్యోగానికి 2018 లో దరఖాస్తు చేసుకున్నారు అయితే రాంజీకి ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉండడంతో దరఖాస్తుల అధికారులు తిరస్కరించారు ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఇది విధాన పరమైన నిర్ణయం అని జోక్యం చేసుకోమని హైకోర్టు ఆపిటిషన్ కొట్టేసింది దీంతో రాంజీలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిబంధనలను సమర్థించింది ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే దీని లక్ష్యం అని చెప్పింది రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీసు రూల్స 1989 ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు ఆ తర్వాత ఈ నిబంధనను రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికీ అమలు చేస్తూ రాజస్థాన్ వేరియస్ సర్వీస్ రూల్స్ చట్టానికి 2001లో సవరణలు చేశారు


