29, ఫిబ్రవరి 2024, గురువారం

ఫ్లయింగ్ కార్ తో ట్రాఫిక్ చెక్

 నేలపై నడిచే నింగిలో ఎగిరే సరికొత్త కారు 2025 చివరి నాటికి అందుబాటులోకి ట్రాఫిక్ జామ్ కష్టాలను తీర్చేందుకు త్వరలో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు అందుబాటులోకి రాబోతోంది దాదాపు రెండు లక్షల 35వేల పౌండ్లు అంటే రెండు కోట్ల 46 లక్షల రూపాయలకు లభ్యమయ్యే ఈ కారు సహాయంతో మీరు సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మాదిరిగా విమానంలో ఎగురుతూ ట్రాఫిక్ జాముల నుంచి సులువుగా బయటపడవచ్చు సంస్థ రూపొందించిన ఈ ఫ్లైయింగ్ కారుకు మాడలియే అని నామకరణం చేశారు మామూలు కారుల మాదిరిగా వీధులలో రోడ్లపై నడవడంతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు టెక్ ఆఫ్ తీసుకొని నింగిలో ఎటువైపున ప్రయాణించగలడం దీని ప్రత్యేకత రెండు సీట్లతో చాలా తక్కువ బరువు ఉండే ఈ కారు సింగిల్ చార్జింగ్తో రోడ్డుపై దాదాపు 200 మైళ్ళు అంటే 321 కిలోమీటర్లు గాలిలో ఒక వంద పది మైళ్ళు అంటే ఒక 1007 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ కారులను 2025 చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ చీఫ్ ప్రకటించారు




కృత్రిమ జిహ్వ సృష్టించిన సైంటిస్టులు

 ఆర్టిఫిషియల్ టంగ్ సృష్టించిన సైంటిస్టులు సెన్సార్ల సహాయంతో నోటి క్రిములకు చెక్

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మరణాలలో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లతోనే జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి దీనితో నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్ పెట్టడానికి మరికా పరిశోధకులు నడుము కట్టారు ఈ క్రమంలోని నోటిలోని బ్యాక్టీరియా ఫంగస్ వంటి క్రిములను గుర్తించడంతోపాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్ టంగ్ కృత్రిమ నాలుకను తాజాగా అభివృద్ధి చేశారు కొత్త రుచులను గుర్తించడంతోపాటు ఓరల్ ఇన్ఫెక్షన్లను డెంటల్ డిసీజెస్ను క్యాపిటల్ కలుగజేసే పదకొండు రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను ఈ కృత్రిమ నాలుక క్షణాలలో గుర్తించడంతోపాటు వాటిని నాశనం చేస్తుందని వాళ్ళు తెలిపారు సెన్సార్ల సాయంతో పని సెన్సార్ల సహాయంతో పని చేసే ఈ ఆర్టిఫిషియల్ టంగును లాలాజలంలో అసలు నాలుక చుట్టూరా సులభంగా అమర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ప్రోగ్రామ్స్ తో కూడిన డిఎన్ఏ ఎన్కోడెడ్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ తో ఈ సెన్సార్లను తయారు చేసినట్లు వెల్లడించారు ఈ కృత్రిమ నాలుకతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని వెల్లడించారు ఈ వివరాలు ఏసిఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ ఫేసెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి

శ్వేత ప్రసాద్కు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుని శ్వేతా ప్రసాద్ 2022 23 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారకు ఎంపికయ్యారు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది సంగీత విభాగం కర్ణాటక మ్యూజిక్ లో తెలంగాణ నుంచి శ్వేతా ప్రసాదం ఎంపిక చేశారు శ్వేతా ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా 2 వేలకు పైగా గాత్ర ప్రదర్శనలు నిర్వహించారు అన్నమాచార్య కృతులు త్యాగరాజ కీర్తనలతో ప్రదర్శనలు ఇచ్చారు దేశ విదేశాలలో భరతనాట్యము ఆంధ్ర నాట్యము కూచిపూడి విభాగాలలో ప్రముఖ నాట్య కళాకారులకు గాత్రము నట్టువాంగా సహకారం అందించారు పలు నృత్య ప్రదర్శనలకు స్వర కల్పన చేశారు అమెరికా చైనా మలేషియా టర్కీ సిరియా వియత్నాం దేశాలలో భారత సాంస్కృతిక మండలి తరఫున పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు

ప్రముఖ సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనవారాలైన శ్వేతా ప్రసాద్ నాలుగేళ్ల ప్రాయంలోనే సంగీతం అభ్యసించారు కర్ణాటక ఓకల్ , లలిత సంగీతంలో ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారుని ఆయన శ్వేతా ప్రసాద్ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీ చేస్తున్నారు