27, ఫిబ్రవరి 2024, మంగళవారం

తాడ్వాయి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

 తడువాయి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎలుకున్నారు మండల అధ్యక్షుడిగా కృష్ణ చైతన్య గౌడ్ ఉపాధ్యక్షులుగా గాండ్ల మల్లేష్ కాముని సునీల్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా కందాడి ప్రవీణ్ రెడ్డి కార్యదర్శిగా నడిపి రాజకుమార్ కోశాధికారిగా మురళి ప్రధాన సలహాదారులుగా నవీన్ రావు సాయిబాబా నరేష్ ఏక గ్రివంగా ఎన్నికయ్యారు.



25 లక్షల మంది బాలలకు రాగి జావా

 


తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంగా రాగిజావ అందించనున్నట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఫౌండర్ సద్గురు మధుసూదన్ సాయి వెల్లడించారు మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చిన ఆయన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు వైదిక పండితులు వేదా ఆశీర్వచనం అందించారు విలేకరులతో మాట్లాడారు ప్రపంచంలోని 33 దేశాలలో తమ సంస్థ విద్యా వైద్యం పోషకాహార రంగాలలో సేవలు అందిస్తున్నదని వివరించారు ప్రతి ఒక్కరు పరోపకారం అలవర్చుకోవాలని భగవంతుని చెబుతుండే వారిని దీనిని తమ పాటిస్తున్నామని తెలిపారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి సర్కారు సంస్థలు సమాజము కృషి చేయాలని ఇందులో తమ సంస్థ భాగస్వామిగా ఉంటుందని తెలిపారు శ్రీరామనారాయణ తరుణంలో పట్టాభిషేకం రోజున ఉపయోగించే స్వర్ణ రాజ కడగాన్ని బహుకరిస్తామని వెల్లడించారు కార్యక్రమంలో నందిని మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేసే వారికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు వంగల శేషాద్రి వేణుమాధవ్ విష్ణు శశి పాల్గొన్నారు

పోలియో చుక్కలు వేయించండి

 చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు కలెక్టరేట్లో పల్స్ పోలియోపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,2,55 మంది ఉన్నారని వారికి వచ్చేనెల మూడవ తేదీన చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులను కోరారు ఎవరైనా చుక్కల మందు వేయించుకోకుంటే నాలుగు లేదా 5వ తేదీలలో బృందాలు ఇంటింటా తిరిగి వేయాలని సూచించారు డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ఐఎంఓ అనిల్ సంక్షేమ అధికారి బావయ్య ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు