21, ఫిబ్రవరి 2024, బుధవారం

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2024

 


తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంగళవారం మనసురాబాద్ చింతలకుంటలో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా 

రాష్ట్ర అధ్యక్షుడిగా -  ఏలూరు శ్రీనివాసరావు

 ప్రధాన కార్యదర్శిగా - సత్యనారాయణ 

అసోసియేట్ అధ్యక్షుడిగా - బి శ్యామ్ 

ఉపాధ్యక్షుడిగా - జగన్మోహన్రావు 

కోశాధికారిగా - ఉపేందర్ రెడ్డి 

జాయింట్ సెక్రటరీగా - పరమేశ్వర్ రెడ్డి 

మహిళా ప్రతినిధిగా - దీపారెడ్డి 

ఆర్గనైజింగ్ సెక్రటరీగా - రామకృష్ణ గౌడ్ 

కార్య నిర్వాహక సభ్యుడిగా - యాదగిరి గౌడ్ 

అడ్వైజర్లుగా - రవీందర్రావు ,పురుషోత్తం రెడ్డి ,సురేష్ వన్కుడోతు

లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఎన్ రవి సి సంపత్ కుమార్. వ్యవహరించారు



బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఉమెన్ అసోసియేషన్ 2024

 తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కలిసి బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఉమెన్ అసోసియేషన్ 2024 అవతరించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా కొనసాగే మంగళవారం సచివాలయంలో జరిగిన సంఘటన సమావేశంలో ఏపీ సెక్రటేరియట్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ను బిఆర్ అంబేద్కర్ తెలంగాణ విమెన్ అసోసియేషన్ గా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ మహిళ సంఘానికి తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు 

అధ్యక్షురాలిగా - పద్మ 

ప్రధాన కార్యదర్శిగా - కే గీత 

సహాధ్యక్షులుగా - పద్మావతి ,లలిత

 ఆర్గనైజింగ్ సెక్రటరీగా - కే రమాదేవి 

కోశాధికారిగా - ఏ లావణ్య లత 

లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి

 సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ధర్మాన్ని పరిరక్షించేందుకు పాటుపడాలని గుడిమెట్ మహాదేవ మహారాజు అన్నారు మంగళవారం బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో కనకదుర్గాదేవి స్థిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన ప్రసంగించారు ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలన్నారు సనాతన హిందూ ధర్మం చాలా గొప్పదని అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు మూడు రోజులపాటు నిర్వహించే విగ్రహ స్థిర ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా అమ్మవారి విగ్రహం ఊరేగింపు హోమం నిర్వహించారు అన్నదానం చేశారు మహిళలకు కుంకుమార్చనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.