8, ఫిబ్రవరి 2024, గురువారం

ఫుడ్ పాయిజనింగ్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

 అసలు ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది? ఆ పరిస్థితి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయంలో ఎలాంటి ఆహారం నియమాలు పాటించాలి అంటే

ఫుడ్ పాయిజన్ కావడానికి కలుషిత ఆహారం ప్రధాన కారణం. వండాల్సిన పదార్థాల్ని వంట సామాగ్రిని శుభ్రంగా కడగకపోవడం వంట చేసే వ్యక్తి శుచిగా లేకపోవడం పరిసరాలు అపరిశుభ్రత వల్ల ఇలా జరుగుతుంది అలాగే మాంసాహారం వండిన చోటును సరిగా శుభ్రపరచకుండా అక్కడే కూరగాయల లాంటివి నిల్వ ఉంచితే క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది ఇందులో ఏ కారణం వల్ల విష తుల్యమైన వాంతులు నీళ్ల విరోచనాలు కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు వస్తాయి అందులోనూ డయేరియాకు గురైనప్పుడు శరీరంలో ద్రవాల స్థాయి తగ్గిపోకుండా చూసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి మజ్జిగ నిమ్మరసం ఎలక్ట్రాన్ పౌడర్ జీలకర్ర నీళ్లు వాము నీళ్ళు సూపులు రాగి జావా సగ్గుబియ్యం లాంటి ద్రవాలు దవాహారాలు తీసుకోవాలి ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు తగిన విశ్రాంతి ఇవ్వాలి అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి అరటిపండు ఉడకబెట్టిన చిలకడదుంప మెత్తగా వండిన కిచిడి పెరుగన్నం లాంటివన్నమాట అలాగే కారాలు మసాలాలకు దూరంగా ఉండాలి. ప్రోబయాటిక్స్ తీసుకోవాలి పెరుగు ఇడ్లీ ఈ కోవాలోకి వస్తాయి ఇవి మళ్లీ మన పుట్టలోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధికి సహకరిస్తాయి ఇక అల్లం మరగబెట్టిన నీళ్లు బ్యాక్టీరియాని పారదోలి జీర్ణకోశానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి కాఫీలు మైదాతో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు పండ్ల రసాలు మంచి శక్తినిస్తాయి




7, ఫిబ్రవరి 2024, బుధవారం

రేణుక ఎల్లమ్మ ఆటో యూనియన్ 2024

 భిక్కనూరు రేణుక ఎల్లమ్మ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని 2024 మంగళవారం ఎన్నుకున్నారు.

 అధ్యక్షుడిగా - నీల శ్రీనివాస్

 ఉపాధ్యక్షులుగా - తడకల వెంకట్ గౌడ్

 ప్రధాన కార్యదర్శి - బండి రవీందర్

 క్యాషియర్ గా - పుల్లూరు స్వామి 

సభ్యులుగా - సత్యనారాయణ, తిరుమలయ్య ,రమేష్ రామచంద్రన్ తదితరులు ఎన్నికయ్యార.



తాడ్వాయి మేరు సంఘం నూతన కార్యవర్గం 2024

 తాడువాయి మండల కేంద్రంలో మంగళవారం మేరు సంఘం 2024 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 అధ్యక్షుడిగా - సంగు దశరథ్

 ఉపాధ్యక్షుడిగా - పురుషోత్తం ,స్వామి, సాయికుమార్ బాలయ్య 

ప్రధాన కార్యదర్శిగా - రాచర్ల భాస్కర్

 కోశాధికారిగా - సంగు గంగాధర్

 కార్యదర్శిగా - రాజేందర్ సంఘ శంకర్ రవి మధు రాజు

 నిర్వహణ కార్యదర్శులుగా - సుధాకర్, రవి, స్వామి, రాజు భూమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.