రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులు విషపూరితమైన రసాయనాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెళ్లడైంది ఢిల్లీలోని టాక్సిక్ లింక్స్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది ఎలాంటి నిబంధనలు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వాడకం ఆందోళన కలిగిస్తుంది ఈ ప్లాస్టిక్ లో విషపూరితమైన రసాయనాలు ఉంటున్నాయి అని మంగళవారం విడుదలైన తాజా అధ్యయనం పేర్కొంది అధ్యయనంలో భాగంగా మార్కెట్లో వేరేవిగా లభించే 15 రకాల ప్లాస్టిక్ వస్తువుల నమూనాలను పరిశీలించిన పరిశోధకులు వాటిలో 60 శాతానికి పైగా విశారసాయనాలు ఉన్నాయని గుర్తించినట్లు వెల్లడించారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
6, మార్చి 2024, బుధవారం
ఏ పాము కరిచిన ఒకే ఇంజక్షన్
ఎవరినైనా పాప కాటేస్తే వారికి యాంటీ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు కానీ ఇక్కడో చిక్కుంది పాముల్లో చాలా రకాలు ఉంటాయి కరిచిన పామును బట్టి ఏంటి వినం ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఏ ప్రాంతంలో ఏ రకం పాములు ఎక్కువగా ఉంటే వాటి విషయానికి విరుగుడుగా పనిచేసే ఇంజక్షన్లను ఎక్కువగా ఉంచుతారు పాము విషాన్ని స్వల్ప మోతాదుల్లో గుర్రాలు గొర్రెల వంటి వాటికి ఇచ్చి వాటి శరీరాల్లో ఆ విషయానికి తయారైన యాంటీ బాడీలను సేకరించి వాటిని శుద్ధి చేసి తయారు చేసే ఇంజక్షన్లు అవి ఎంత ప్రయాస లేకుండా ఆసియా ఆఫ్రికా దేశాల్లో కనిపించే పలు రకాల ఎలా పెడతాడు పాముల్లో ఏ జాతి సర్పంచ్ కరిచిన కాపాడే సింథటిక్ లాంటి వాడితో తయారైన ఇంజక్షన్ అందుబాటులోకి వస్తే 95 మ్యాచ్ 5 అనే యాంటీ బాడీతో అలాంటి సూది మందుని తయారు చేశామని స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అంటున్నారు సాధారణంగా పాముల విషయాలు న్యూరో టాక్సిక్ హిమోటాక్సిక్ అని రెండు రకాలుగా ఉంటాయి ఆసియా ఆఫ్రికా దేశాల్లో కనిపించే కింగ్ కోబ్రా బ్లాక్ మాంబ సముద్ర పాములు కోరల్స్ స్నేక్స్ వంటి 200 రకాల పాములు న్యూరో టాక్స్ ఇంజన్ విడుదల చేస్తాయి ఇవన్నీ ఎలా పెడు కుటుంబానికి చెందిన పాములు వీటి విషయం మన నాడీ వ్యవస్థను నిర్వేర్యం చేస్తుంది రక్తాన్ని గడ్డ కట్టించేరా కండిషన్ ఈ తరహా విషయాన్ని విడుదల చేసేవి వైపర్లు రాటిల్ స్నేక్స్ కాపర్ హెడ్స్ కాటన్ మౌత్ వంటివి ఈకోవలోకి వస్తాయి స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఎలా పాముల విషయంలో ఉండే లాంగ్ చైన్ త్రీ ఫింగర్ ఆల్ఫా న్యూరో టాక్సిన్ లను నిర్వీర్యం చేసే యాంటీ బాడీని గుర్తించడం కోసం పదివేల కోట్ల యాంటీ బాడీలను జల్లెడ పట్టారు వాటిలో 95 మ్యాచ్ ఫైవ్ అనే యాంటీవాడికి ఒక్క కింగ్ కోబ్రా తప్ప బ్లాక్ మాంబ సహా అన్ని రకాల పాముల విషయాన్ని విరిచే కూడా ఉన్నట్లు అయింది ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో అది రుజువైంది కిగ్ కోబ్రా విషయాన్ని ఎక్కించిన ఎలుకల్లో మాత్రం ఇలాంటి వాడి పని చేయలేదు. విష ప్రభావంతో అవి చనిపోయాయి కానీ వాటి మరణాన్ని కొంత ఆలస్యం చేయగలిగింది ఈ ఆంటీ బడి కాదా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా 81,000 మంది నుంచి 1లక్ష,38 వేల మంది పాముకాటుకు బలవుతున్నారు
హుగ్లీ నీటి అడుగున మెట్రో
దేశంలోనే తొలి నదీ గర్భ రైలు ప్రయాణం కోల్కతాలో నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాల నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించనున్నారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగా రైలు మార్గాన్ని హుగ్లీనది దిగువన నిర్మించారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది స్టేషన్ల మధ్యన 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్ లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో అనిల్ నిర్మించారు నదిలోని ఈ దూరాన్ని 45 సెకండ్లలో దాటి మెట్రో రైలు కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు కాగా బాహ్య వ్యాసం 6.1 మీటర్లు నదీ గర్భానికి 16 మీటర్ల దిగువన భూమి లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు ప్రస్తుతం ఆవిడ నుంచి సీల్ దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా 90 నిమిషాల సమయం పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనున్నది. ఈ కారిడార్ పరిధిలో ఎస్ ప్లానెడ్ మహాకారన్ హావడా , హావ్ డా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లో ఉన్నాయి
బ్రిటన్ సరసన భారత్
మెట్రో టన్ను లోపలికి నీరు చొచ్చుకు రాకుండా ఒకటి. నాలుగు మీటర్ల వెడల్పాటి కాంక్రీట్ రింగులను అమర్చారు నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ గ్యాస్ కేట్లను ఏర్పాటు చేశారు ఈ తరహా సాంకేతికతను యూరోస్టార్ అనే కంపెనీ లండన్ ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది ప్రతిష్టాత్మక హుగ్లీ అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్టుతో భారత్కు ఈ ఘనత దక్కింది వాడారు జర్మనీలో రూపొందించిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయంతో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేశారు కేవలం 66 రోజుల్లోని ఈ యంత్రం సొరంగాన్ని తవ్వింది ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లో మొదలుకాగా హుగ్లీ నదిలో టన్నెల్ నిర్మాణ పనులు 2017 లో ప్రారంభించారు ఈ అండర్ వాటర్ మెట్రో మార్గం చుట్టుపక్కల పలు చారిత్రక కట్టడాలు ఉన్నాయి వాటికి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెట్రో అధికారులు పనులు పూర్తి చేశారు
మధ్యలో మెట్రో ఆగితే కొన్నిసార్లు సాంకేతిక కారణాల వలన మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది అలాంటి అత్యవసర సమయాలలో మెట్రో ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలకు గురవకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కోల్కతా మెట్రో జనరల్ మేనేజర్ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రతిరోజు కనీసం ఏడు లక్షల మంది ప్రయాణికులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా ఉందన్నారు దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్కతాలో మొదలయ్యాయి తాజాగా నీటి ఆడుకున్న మెట్రో రైలు పరుగులతోను నగరం మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఈ వినూత్న ప్రాజెక్టుతో కోల్కతాలో ట్రాఫిక్ రద్దీ వాయు కాలుష్యం తగ్గుతాయి

