ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీస్ లను ప్రారంభించింది యాక్సిస్ బ్యాంక్ సపోర్టుతో ఈ యూపీఐ సేవలో నడుస్తాయి ప్రారంభంలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి యూజర్లు@fkaxis హ్యాండిల్ తో రిజిస్టర్ అవ్వచ్చు ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా ఫాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఆకర్షించేందుకు సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ మైల్స్టోన్ బెనిఫిట్స్ బ్రాండ్ ఓచర్ వంటివి ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేయనున్నది ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీకి 50 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు ఈ కంపెనీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ సిస్టం లోకి ఎంటర్ అవ్వడంతో యూపీఐ మరింతగా విస్తరించి ఉన్నది
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
4, మార్చి 2024, సోమవారం
వెహికల్స్ వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు మస్ట్
రాత్రి వేళల్లో హైవేలు ఓ ఆర్ ఐ ప్రమాదాల నివారణకు ఆర్టిఏ చర్యలు
హైవేలు ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టిఏ కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి వాహనం వెనుక తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండేలా చర్యలు ప్రారంభించింది త్వరలోనే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా ప్రమాద ఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు ఆయా వాహనాలకు ముందస్తు జాగ్రత్తల విషయంలో సరైన శ్రద్ధ చూపకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా వెహికల్స్ కు వెనుక గాని పక్కన గాని రెఫ్లెక్టివ్ స్టిక్కర్లు అందించకపోవడం వలన రాత్రి వేళలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు ఈ స్టిక్కర్లను వాహనాల వెనుక వైపు ఇరువైపులా అంటిస్తే దూరం నుంచి వచ్చే వాహనాలకు చాలా సులభంగా ముందున్న వాహనం తెలిసి ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు ఇందులో భాగంగా వెహికల్స్ కు వెనుక వైపున రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు ప్రమాదాల నివారణకు మధ్యప్రదేశ్ గుజ రాత్ రాష్ట్రాలలో వెహికల్స్ కు రిప్లై చేశారు దీనివలన రాత్రివేళలో ఆయా రాష్ట్రాలలో ప్రమాదాలు తగ్గాయని మన రాష్ట్రంలో కూడా ఇదే విధానం అమలు చేస్తామని ఆర్టిఏ అధికారులు అంటున్నారు
3, మార్చి 2024, ఆదివారం
జే ఎన్ జే సొసైటీ డైరెక్టర్ల ఎన్నిక
జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సొసైటీలోని ఐదు డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సొసైటీలోని ఐదు డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో పివి రమణ రావు ఎన్ వంశీ శ్రీనివాస్ ఆర్ రవి కాంత్ రెడ్డి బొమ్మగాని కిరణ్ కుమార్ కె అశోక్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోళ ఓం ప్రకాష్ ప్రకటించారు
జర్నలిస్టుల విలక్షణ తీర్పు ఫ్రెండ్స్ జి ఎన్ జి టీం ప్యానల్స్ నుండి విజేతలు వివాదాలకు తరలింపును జర్నలిస్టులు
హైదరాబాదులోని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఐదు డైరెక్టర్ పదవులకు హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో జర్నలిస్టులు విలక్షణ తీర్పు ఇచ్చారు ఈరు ప్యానల్స్ నుండి ఐదుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు హౌసింగ్ సొసైటీలో మొత్తం 981 మంది ఓటర్లు ఉండగా 856 మంది 87.2% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 14 ఓట్లు చేయకుండా పోయాయి ఐదు డైరెక్టర్ పదవులకు మొత్తం 13 మంది పోటీ చేశారు వంశీ ప్యానెల్ నుండి అయిదుగురు పోటీ చేయగా వంశీ శ్రీనివాస్ ఆర్ రవికాంత్ రెడ్డి బి కిరణ్ కుమార్ విజయం సాధించారు ప్రత్యర్థి రమణ ప్యానల్ నుండి అయిదుగురు పోటీ చేయగా పివి రమణ రావు అశోక్ రెడ్డిలు విజయం సాధించారు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల ముగిసింది అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా నాలుగు గంటల లో ఫలితాలు వినబడ్డాయి విజయ్ తలలో పివి రమణ రావుకు అత్యధికంగా 528 ఓట్లు లభించాయి వంశీ శ్రీనివాస్ కు 430 రవికాంత్ రెడ్డికి 428 కిరణ్ కుమార్ కు 41 అశోక్ రెడ్డికి 346 ఓట్ల లభించాయి ఓడిపోయిన మిగతా అభ్యర్థుల్లో కొత్తపల్లి రమేష్ బాబుకు 13 జి ఉదయ్ కుమార్ కు 285 దండు నారాయణరెడ్డి కి 346 ఉమామహేశ్వరరావుకు 57 బోడపాటి శ్రీనివాసరావు 357 బి నాగభూషణరావుకు 278 హసన్ షరీఫ్ కు 258 రమేష్ వైట్లకు 350 ఓట్లు లభించాయి

