నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన చరిత్ర జిజ్ఞాసి విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు కాలమిస్ట్ చరిత్రకారుడు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు బాల్కొండ చరిత్ర రాయబోని 2014 నుండి 2023 వరకు దశాబ్ద కాలం పాటు బాల్కొండలోని చారిత్రాత్మక ఖిల్లా ను ప్రధానాధారంగా చేసుకొని పట్టణంలోని ప్రాచీన దేవాలయాలు జిల్లాలోని శివాలయం సమీపంలో గల శాసనాన్ని ఇత్యాధి చరిత్ర అంశాల్ని పరిశీలించి పరిశోధించి సరైన ఆధారాలు సంపాదించి చారిత్రాత్మక అన్నయ్య కొండయ్యల శిలా విగ్రహాలు బాల్కొండ కోట బురుజులు, ముఖద్వారాలు ఫిరంగి లాంటి వాటిని ఎంతో ఆసక్తితో నరసింహారావుతో పాటు చరిత్ర పరిశోధకులు కందకుర్తి యాదవరావు సిద్దసాయారెడ్డి కంకణాల రాజేశ్వర సంపూర్ణ సహకారంతో అల్లకొండ ఊరు ఉద్భవం అయిదు ఆలయాలకు ప్రసిద్ధి పేరుతో వ్రాసిన బాల్కొండ చరిత్ర గ్రంథాన్ని మొదటగా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆవిష్కరించనున్నట్లు అస్మక చరిత్ర పరిశోధక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ శనివారం మీడియా ద్వారా ఒక ప్రకటనలు తెలిపారు ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ రాజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంధావిష్కరణ చేస్తారన్నారు విశిష్ట అతిథిగా మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరుకానున్నారన తెలిపారు కార్యక్రమాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి చరిత్ర పరిశోధకులు చరిత్రకారులు సాహితీవేత్తలు చరిత్ర అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కంకణాల రాజేశ్వర్ కోరారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
3, మార్చి 2024, ఆదివారం
తాంత్రికలు బాబాలపై నమ్మిక విచారకరం
బొంబాయి హైకోర్టు తీవ్ర ఆందోళన
కాలం ఎంతో పురోగమిస్తోందని అనుకుంటూ ఉన్న ఇప్పటికే ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి తాంత్రికలు బాల తలుపు తడుతున్నారు ఇది దురదృష్టకరం విచారకరం అని బొంబాయి హైకోర్టు తెలిపింది గత నెలలో వెలువరించిన సంబంధిత తీర్పు ఇప్పుడు హైకోర్టు వెబ్సైట్ ద్వారా తెలుగులోకి వచ్చింది ప్రజలు వెర్రిగా తాంత్రికలను నమ్ముతున్నారు ఈ క్రమంలో వారు చెప్పుడు మాటలకు నమ్మి మోసపోతున్నారని పేర్కొంది మానసిక ఎదుగుదల లేని ఆరుగురు బాలికలపై తాంత్రికూడా అనే పేరిట చలామణిలో ఉన్న వ్యక్తి లైంగిక అత్యాచారాలకు దిగడం ఈ వ్యక్తికి పడిన జీవిత ఖైదు శిక్షను సమర్థిస్తూ హైకోర్టు సామాజిక కోణంలో కీలక వ్యాఖ్యలు వెలువరించింది అంద విశ్వాసాల అరాచకానికి బాలికలపై జరిగిన లైంగిక చర్య పరాకాష్ట అయిందని న్యాయమూర్తులు రేవతి మోహితుదేరే మంజూష దేశ్ పాండే తో కూడిన ధర్మాసనం తెలిపింది బాలికలను నయం చేస్తానని చెప్పి తాంత్రికడు వారి జీవితాలను పాడు చేశాడు
ఆర్టికల్ 21 తో ఆషామాషీలు వద్దు
బొంబాయి హైకోర్టుకు సుప్రీం చురకలు
పౌరుల స్వేచ్ఛ అత్యంత కీలక శిరోధార్యం 21 వ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ అత్యంత ప్రాధాన్యం దీనిని ఎవరూ కాధన రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సంబంధిత అంశాల వ్యాజ్యాలను హైకోర్టు సరిత గతిన విచారణకు తీసుకోకపోవడం తప్పని పేర్కొంది ఇది వ్యక్తులను వారికుండే ఈ అత్యంత విలువైన హక్కుకు దూరం చేయడం అవుతుందని న్యాయమూర్తులు బిఆర్ గవాయి సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఇటీవల తమ తీర్పులో స్పందించింది మహారాష్ట్రలో కార్పొరేటర్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడికి నిందితుడికి బెయిల్ మంజూరు విషయంలో బొంబాయి హైకోర్టు కేసులోని ఉచిత ఉచితలను పక్కకు పెట్టి బెయిల్ పై దాచారం చేసిందని ఎందుకు పలు సాకులు తెలిపిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఆర్టికల్ 21 మేరకు వ్యక్తుల స్వేచ్ఛ సంబంధిత వ్యవహారాలపై త్వరితగతి నిర్ణయాలను బొంబాయి హైకోర్టు తీసుకోలేకపోతుందని ధర్మాసనం తప్పు పట్టింది పౌరులకు ఉండే హక్కును ఏ విధంగా కాదంటారని నిలదీశారు