అక్షయపాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు అందరి ఆకలి తీరుస్తూ అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని విజయ శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ 15వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ అక్షయపాత్ర ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కావలసిన పోషకాహారాన్ని అందిస్తూ ఆ లోపాన్ని తొలగిస్తుందని అభినందించారు అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి లాభావేక్షలని సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు తనవంతుగా అక్షయపాత్రకు ఎన్ని రమణ 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు యంత్రాలను ప్రారంభించారు కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత దాస హైదరాబాద్ ట్ర స్ట్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌరవ చంద్ర పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
29, ఫిబ్రవరి 2024, గురువారం
పులగం ఎలా చేయాలి
బియ్యం ఒక కప్పు పెసరపప్పు అరకప్పు ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిర్చి ఆరు మిరియాలు అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున పసుపు పావు టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెబ్బలు ఉప్పు తగినంత
బియ్యం పెసరపప్పు కడిగి విడివిడిగా గంటసేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మిరియాలు తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి బాగా వేగాక పసుపు కలపాలి నానబెట్టిన పెసరపప్పు బియ్యం తగినంత ఉప్పు జోడించి రెండు నిమిషాలు బాగా కలిపి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే నోరూరించే పులగం సిద్ధమవుతుంది
జీవన ప్రమాణాల పెంపునకు సైన్స్ దోహదము
సైన్స్ మానవజీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత జెనెటిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అన్నారు ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసిన సైన్సు కెరీర్ గా ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గీతం డేముడు యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సెమింజాతో మాట్లాడుతూ సృజనాత్మకతతో ప్రయోగాలను ఆవిష్కరించాలని చెప్పారు శరీరకణాలు ఆక్సిజన్ ను ఎలా అందజేస్తున్నాయో అర్థం చేసుకోవాలని ఆక్సిజన్ స్థాయిలను నియంత్రిస్తున్న ప్రోటీన్ హై ఫైక్స్ ప్రేరేపించగల కారకాన్ని కనుగొనడానికి చేపట్టిన సంచలనాత్మక పరిశోధన తనకు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిందని వివరించారు ఈ సందర్భంగా గ్రీకును డిఎస్పీ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ గీతం అదనపు కులపతి ప్రొఫెసర్ డిఎస్ రావు సత్కరించారు కార్యక్రమంలో శ్రీనిధ ఇంటర్నేషనల్ స్కూలు కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు జనసిస్ స్కూల్లో ప్రతినిధులు పాల్గొన్నారు
