28, ఫిబ్రవరి 2024, బుధవారం

స్నేహాలతోనే పని సామర్థ్యం

 టీ పాయింట్ దగ్గర ముచ్చట్లు క్యాంటీన్లో కాసేపు బాత కానీ ఇవన్నీ పనికి చేయటానికి అనుకుంటాం కానీ నిజానికి ఆ స్నేహాలే సామర్థ్యాన్ని పెంచుతాయట కోవిడ్ లాగడం తర్వాత వర్క్ ఫ్రం హోములు హైబ్రిడ్ పని వేళలు పెరిగి ఇలాంటి భేటీల్ని కోల్పోయినందువలన యువతలో ఒంటరితనం పెరుగుతోందట ఈ ఒంటరితనం తరచూ అనారోగ్యాలు మానసిక చికాకులకు దారితీసి దాని ప్రభావం పని సామర్థ్యం పైన పడుతోంది అంటున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ధన్ బార్ కుటుంబ సభ్యులు బంధువులే కాదు ఆఫీస్ స్నేహాలు మన వికాసానికి ముఖ్యమంటారా ఆయన ఆఫీసులోని ఉద్యోగుల మధ్య ఉన్న స్నేహాలు పని సామర్ధ్యాల పైన గత 30 ఏళ్లుగా తన బృందంతో కలిసి పాలు పరిశోధనలు చేస్తున్నారు ఆయన ఆ అధ్యయనాలను క్రోడీకరించి దిస్ సోషల్ బ్రెయిన్ ది సైకాలజీ ఆఫ్ సక్సెస్ గ్రూప్స్ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని అందరూ జోమ్ మీటింగ్లకు పరిమితం కావడం వల్ల ఉద్యోగుల మధ్య ఏ అనుబంధము ఉండడం లేదు అంటున్నారు అది సంస్థ పట్ల నా అనే భావాన్ని దెబ్బతీస్తుంది అని చెబుతున్నారు

గుండెపోటున ముందే పసిగట్టవచ్చు

 పొగ తాగడం మానేయండి గుండెపోటు రాదు అంటే చాలామంది పెడచెవిన పెట్టిస్తారు ఆరు నెలల్లో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది రోజు వ్యాయామం చేయండి మందులు వాడండి సిగరెట్లు మద్యం లాంటి వాటిని దూరంగా పెట్టండి అంటే వింటారు కదా అందుకోసమే ఒక అధునాతన రక్త పరీక్షను కనిపెట్టారు స్వీడన్ ఉక్సల యూనివర్సిటీకి చెందిన జోహార్ సనస్త్రం అనే ప్రొఫెసర్ గుండెపోటుకి కొత్త కాలానికి ముందే శరీరం కొన్ని అణువుల్ని మాలిక్యుల్స్ ని విడుదల చేస్తుందట అలాంటి 90 అడవుల్ని ప్రపంచంలోని ఒక్క లక్ష 69 వేల మంది రక్త నమోనాలను విశ్లేషించే మరి గుర్తించారు ఆయన రక్తంలో ఇది ఎంత ఎక్కువగా కనిపిస్తే గుండెపోటు అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని సన్ స్ట్రాంగ్ చెబుతున్నారు ఈ అడవుల్ని అత్యంత వేగంగా విశ్లేషించి చెప్పడానికి ప్రత్యేక ఆన్లైన్ టూల్ ని సిద్ధం చేశారు రక్త పరీక్షతో పాటు జీవిత భాగస్వామి దూరం కావడం క్యాన్సర్ లాంటి తీవ్ర రోగాలు ఉన్నాయని బయటపడటం వంటి కారణాలు ఉంటే వాళ్ళని హైరిస్కు రోగులుగా గుర్తించాలని చెబుతున్నారు

ప్రకృతి అందాలతో ఏకాగ్రత

 ప్రకృతి మధ్య నడిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని ఆరోగ్యానికి మేలని చెబుతుంటారు ఆ రెండే కాదు మేదోశక్తికి ఆధార భూతమైన ఏకాగ్రత పెరుగుతుంది అంటున్నారు ఇప్పుడు పరిశోధకులు అమెరికాలోని ముఠా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దీనిపైన సరికొత్త పరిశోధన ఒకటే చేశారు ఒక వంద మంది విద్యార్థులకు మెదడు పనితీరుని లైవ్ గా పరీక్షించే ఎలక్ట్రో అండ్ సేఫలోగ్రఫీ టోపీలన అందించారు వాళ్ళని రెండు జట్టుగా విభజించి ఒక జట్టు నీ ప్రకృతి అందాల నడుమ నడవమన్నారు మరొక చెట్టుని నగర రోడ్ల మధ్య నడవాలని సూచించారు విద్యార్థులు అలా వేగంగా నడుస్తుండగా పరిశోధకులు వాళ్ళ మెదడులో జరుగుతున్న మార్పుల్ని ప్రత్యక్షంగా విశ్లేషించారు నగర రోడ్లపై నడిచే వారి కన్నా ప్రకృతి మధ్య నడిచిన వారిలో ఏకాగ్రతకి కారణమయ్యే ఫ్రంట్ కర్టెక్స్ అందరి యెట్లా చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు కాబట్టి పరీక్షలకు సిద్ధమయ్యేవారు రోజు ఏదో రకంగా ప్రకృతితో మీ మేకమైతే మంచిదని వారు చెబుతున్నారు