24, ఫిబ్రవరి 2024, శనివారం

ఇడ్లీ వడ తో జీవవైవిద్యానికి ముప్పు

 భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవవైవిద్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా 150 యొక్క వంటకాలపై జరిపిన పరిశోధనలలో 26 భారతీయ వంటకాల వల్ల జీవవైవిద్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట వాటిలో ఇడ్లీ వడ చానా మసాలా రాజ్మా చపాతి సహఫలు ఆహార పదార్థాలు ఉన్నాయి యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకుల అధ్యయనంలో పర్యావరణం పై ఆహార పదార్థాల ప్రభావం వెలుగు చూసిందట ఆహార ఉత్పత్తి జరిగే ప్రాంతాలలో రకరకాల జీవజాతులు ప్రభావితం అవుతాయని చెబుతున్నారు వ్యవసాయం చేసే ప్రదేశాలలో చీరలు పక్షులు ఉభయచరాలపై పడే ప్రభావం పై పరిశోధకులు అంచనా వేశారు బియ్యం పప్పు ధాన్యాలతో కూడిన పదార్థాల వల్ల జీవవైద్యానికి అధికం ఉందని పరిశోధనలో తెరిచారు భారత్లో బియ్యం పప్పు పంటల సాగుకు తరచుగా భూమి మార్పిడి అవసరమని దీనివల్ల అనేక జీవజాతులు ఆవాసాలను కోల్పోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు

నాగార్జునసాగర్ లో అరుదైన వాటర్ డాగ్

 ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి ఉభయచరజీవులు ఇవి కూడా ఒకటి అరుదైన ఈ నీటి కుక్కలు సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ రిజర్వాయర్లు సందడి చేస్తూ కనిపించాయి శివాలయం వీఐపీ పుష్కర ఘాట్ వద్ద ఈ వాటర్ డాగ్స్ కలియ తిరుగుతూ దీక్షకులకు కనివిందు చేస్తున్నాయి సందర్శకులు పెద్ద ఎత్తున వాటి వద్ద ఫోటోలు దిగుతూ వాటిని వీడియోలో బంధిస్తూ సందడి చేస్తున్నారు, ఆ రెండేళ్ల క్రితం ఇదే సాగర్ జలాల్లో అటవీశాఖ అధికారులు కొన్నింటిని గుర్తించారు ఆ తర్వాత కనిపించకుండా పోయి తాజాగా మళ్లీ గతంలో కంటే అధిక సంఖ్యలో దర్శనం ఇవ్వడం విశేషం ఈ జీవుడు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ

 మాచారెడ్డి గ్రామంలో ఫిబ్రవరి 13వ తారీకున నిర్వహించిన హెల్త్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైతే కంటి అద్దాలు అవసర పడ్డాయి వారికి శ్రీ ముత్యాల లక్ష్మీనరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహ రెడ్డి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎవరికి ఆపరేషన్ అవసరమయ్యే వారికి కూడా అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో పదిమందికి మొదటి విడుదల ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ రోజుల్లో పేదవారిని గుర్తించి ఆపరేషన్లు చేపిస్తూ అవసరమున్నవారికి కంటి అద్దాలు ఇస్తున్న ముత్యాల నరసింహారెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని గ్రామస్తులు వృద్ధులు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బంజారా నవీన్ రెడ్డి సంతోష్ రెడ్డి రామిరెడ్డి రాజిరెడ్డి కిషన్ గౌడ్ పాల్గొన్నారు