21, ఫిబ్రవరి 2024, బుధవారం

కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గం 2024

 సిఐటియు అనుబంధం ఉన్న మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా -  రాజన్నరసు 

ప్రధాన కార్యదర్శిగా -  ప్రభాకర్ 

వర్కింగ్ ప్రెసిడెంట్గా  - ఎల్ శంకర్

ఉపాధ్యక్షుడిగా - జనార్ధన్ ,గంగాధర్, ఎస్ నాగరాజు, రాజు కృష్ణ,

 కోశాధికారిగా - కుమ్మరి నర్సింలు

 జాయింట్ సెక్రటరీగా - అబ్బాస్ ,మీసాల రవి, భూలక్ష్మి, శ్రీనివాస్, సాయిలు 

గౌరవ అధ్యక్షుడిగా - చంద్రశేఖర్ తదితరులు ఎన్నికయ్యారు.

19, ఫిబ్రవరి 2024, సోమవారం

హనుమాన్ భజన మండలి కార్యవర్గం ఎన్నిక

 సదాశివ్ నగర్ మండలంలోని పద్మజ వాడి గ్రామంలో సోమవారం హనుమాన్ భజన మండలి నూతన కార్యవర్గ ని 2024 ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా -  తీగల నాగా గౌడ్

 ఉపాధ్యక్షుడిగా -  చవితి సుధాకర్ 

కోశాధికారిగా - నల్లవెల్లి రాజిరెడ్డి

 కార్యదర్శిగా - బత్తిని తిరుపతి ,బెస్త సాయిలు

 సలహాదారులుగా - గంగారెడ్డి ,బాబు ,మేదర్ శంకర్, నారాయణ, నరసయ్య తదితరులు ఎన్నుకున్నట్లు తెలిపారు.

వధువుకి వరుడి పాదాభివందనం

 హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం మానవాళికి అస్సాం రాజధాని గౌహుతిలో మాత్రం ఎందుకు విరుద్ధంగా జరిగింది వివాహ ఘట్టంలో కల్లోలు దాస్ అనే వరుడు నూతన వధువు కాళ్ళను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు చుట్టూ ఉన్న బంధుమిత్రులంతా చప్పట్లతో హర్షాతిరేకల్ వ్యక్తం చేశారు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది లక్షలాదిమంది తిలకించారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు పాదాభివందనం చేసింది తర్వాత అతడు తన భార్యకు కాళ్ళను తాకి నమస్కరించాడు ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో కొందరు ప్రశంసిస్తుండగా మరికొందరికి విమర్శలు చేస్తున్నారు తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశారని కళ్ళుల్ దాస్ చెప్పాడు