18, ఫిబ్రవరి 2024, ఆదివారం

మాంసాహార బియ్యం అభివృద్ధి చేసిన కొరియా శాస్త్రవేత్తలు

 దక్షిణ కొరియాలోని యోన్సై విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ధాన్యాన్ని అభివృద్ధి చేశారు పశు మాంస కండరం కొవ్వు కణాలతో మిళితమై ఉండటం దీని ప్రత్యేకత సాధారణ వరి వంగడాలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్ ఎనిమిది శాతం ఎక్కువగా ఉంటుంది ఈ పోషక పదార్థంతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందడానికి ఇది వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ బియ్యం రూపురేఖలు కూడా సాధారణ రకాలకు భిన్నం కరవు ఉపశమనానికి సైనికులు రోదసిలోని వ్యోమగాములకు ఆహారం అందించడానికి ఈ ధాన్యం అక్కరకొస్తాయి మాంసాహారంతో పోలిస్తే ఈ తరహా వారి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి హాని తక్కువగా జరుగుతుంది. ఈ ధాన్యం రూపంలో 100 గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తి చేస్తే 6.27 కిలోల కార్బన్డయాక్సైడ్ వెలువబడుతుందని పరిశోధకులు తెలిపారు దీంతో పోలిస్తే సంప్రదాయ పశ్చిమాంసం ఉత్పత్తి వల్ల 49.8 9 కిలోల మేరా ఈ హానికర వాయువు మరణంలోకి చేరుతుందని పేర్కొన్నారు




మితిమీరిన తీపి గుండెకు చేటు

 గుండె ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రధానంగా ఉప్పు అనారోగ్యకర కొవ్వులను తగ్గించుకోవడంపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు వీటితోపాటు చక్కెర కూడా గుండెకు హాని కలిగిస్తుందని పరిశోధకులు చెప్పారు షుగర్ అధికంగా ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫర్మేషన్ను పెంచుతుందని పేర్కొన్నారు అధిక ఇన్ఫర్మేషన్ వల్ల గుండె మూత్రపిండాల్లోని రక్తనాళాలు దెబ్బ తినవచ్చు ఇది రుద్రోగాలు పక్షవాతానికి దారి తీయవచ్చు గుండె రక్తనాళాల్లో ఇన్ఫర్మేషన్ వల్ల క్యాంపస్ లేదా రక్త గడ్డలు ఏర్పడవచ్చు గుండెలోని భాగాలకు ఆక్సిజన్ పోషకాలు అందని పరిస్థితి తలెత్తవచ్చు ఇది దీర్ఘకాల ఇన్ఫర్మేషన్ గుండె వైఫల్యానికి దారి తీయవచ్చు అలాంటి పరిస్థితుల్లో శరీరానికి సరిపడినంత రక్తాన్ని ఆ అవయవం పంపు చేయలేకపోవచ్చు అని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన వినియోగం ఊబకాయం టైప్ టు మధుమేహానికి కూడా దారి తీయవచ్చని చెప్పారు దీంతో గుండె జబ్బులు పక్షవాతం నాడులు దెబ్బతినడం మూత్రపిండాల వైఫల్యం చూపు వినికిడి సామర్థ్యం తగ్గిపోవడం వంటివి ఉత్పన్నం కావచ్చు అని వివరించారు పండ్లు కూరగాయలు ఆహార ధాన్యాల్లో ఉండే సహజసిద్ధ చెక్కరలు చాలా భిన్నమైన వని తెలిపారు వాటిని ప్రాసెస్ చేయడానికి శరీరం చాలా సమయం పడుతుందని రిఫైండ్ చక్కెర తరహాలో ఇవి రక్తంలో షుగర్ స్థాయిని పెంచబోతున్నారు హానికర చక్కెరకు శరీరం చాలా త్వరగా స్పందిస్తుందని చెప్పారు వాటి వల్ల మెదడులో డోపమాన్ స్థాయి పెరుగుతుందని వివరించారు





ఆధ్యాత్మిక సమాచారం 18 ఫిబ్రవరి

 గాంధారి మండలం నేరల్ తండాలో ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు మాజీ ఎంపీపీ దశరథ నాయక్ మాజీ సర్పంచి కామోజీ బాయ్ తండా నాయకులు చందా నాయక్ భజన లాల్ మ్యాల్ సింగ్ ప్రకాష్ నర్సింగ్ బిచ్చం నెహ్రు భగత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని వృషభ లింగ శివాచార్య మత సంస్థాన్ లో మఠాధిపతి బసవలింగ శివాచార్య ఆధ్వర్యంలో వసంత పంచమి రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శనివారం తెల్లవారుజామున రథాన్ని ఊరేగించారు మహాదేవుని మందిరం వద్ద నిర్వహించిన అగ్నిగుండంలో భగభగ మండే నిప్పురవ్వలపై నడుస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు మరాఠీ కన్నడ భాషలో చేసిన భజనలు కీర్తనలు ఆకట్టుకున్నాయి వ్రతం ఊరేగింపులో భక్తులు శివసత్తుల వేషధారణతో పాల్గొన్నారు అనిత సింగ్ శంకర్ పటేల్ బోడ సాయిలు వీరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

19 నుంచి కనకదుర్గమ్మ స్థిర ప్రతిష్ట ఉత్సవాలు బాన్సువాడ పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ స్థిర ప్రతిష్ట ఉత్సవాలను ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు సరస్వతి దేవి ఆలయంలో శనివారం ఉత్సవాలకు సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించారు అర్చకులు సంతోష్ శర్మ ప్రతినిధులు సత్యనారాయణ తుకారాం రాజు నర్సిగొండ విజయ్ శ్రీనివాస్ సాయిలు తదితరులు పాల్గొన్నార

మండలంలోని తెలంగాణ తిరుమలలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు ఉదయం సుప్రభాతం ఆరాధన అష్టోత్తర నామ పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పరావు మేనేజర్ విట్టల్ అర్చకుడు నందకిషోర్ పాల్గొన్నారు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు భక్తులు కోవూరి రవికుమార్ జ్యోతి రాణి ఆధ్వర్యంలో 5100 విరాళం శనివారం అందజేశారు ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ధర్మకర్త కంచర్ల మధు కోరారు

పిట్ల మండల కేంద్రంలోని రాజరాజేశ్వరాలయం రాజన్న కుంటలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామి వారికి అర్చనలు అభిషేకాలు చేశారు పిట్లం కు చెందిన సాయి ప్రసాద్ శివ స్వాములకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు