18, ఫిబ్రవరి 2024, ఆదివారం

వృత్తి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

 రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2023 24 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి కల్పనా నిమిత్తం మైనారిటీ అభ్యర్థులకు పలు అంశాల్లో శిక్షణ నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు పదో తరగతి పాసైనవారికి ఎమ్మెస్ ఆఫీస్ పదో తరగతి లోపు వారికి టైలరింగ్ ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అకౌంటెంట్ అసిస్టెంట్ యూజింగ్ టాలీ కోర్సుల శిక్షణ ఇవ్వాలని ఉన్నట్లు తెలిపారు అభ్యర్థుల వయసు 18 నుంచి 404 మధ్య ఉండాలని పట్టణవాసులకు రెండు లక్షల రూపాయల లోపు గ్రామీణ ప్రాంతాల వారికి ఒకటిన్నర లక్షలుపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులన్నారు దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు ఆహార భద్రత కార్డు ఆదాయ ధ్రువీకరణ విద్యార్హత పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేసి కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో ఈనెల 19 వరకు సమర్పించాలన్నారు



19న ఉద్యోగమేళా

 నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈనెల 19 నా ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు 10 ఇంటర్ డిగ్రీ ఫార్మసీ పిసిఐ పూర్తి చేసి 18 నుంచి 30 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు ఆసక్తికర అభ్యర్థులు సోమవారం ఉదయం 10 గంటలకు ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించే మేలకు హాజరు కావాలని పేర్కొన్నారు బయోడేటా ఆధార్ కార్డు పిపి పోటీలు ఫోటోలు ధ్రువపత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు



పీచు మిఠాయి తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధం

 రొడమైన్  బి అనే రసాయనం కల్పినట్లు నిర్ధారణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన 




పిల్లలు ఇష్టంగా తినే పీచు మిఠాయిపై తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధం విధించారు వీటిలో కృత్రిమ రంగుల కోసం ఆరోగ్యానికి హాని కలిగించే రోడ మైండ్ బి అనే రసాయనాన్ని కల్పి తయారు చేస్తున్నట్లు గుర్తించారు కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరిలో విక్రయిస్తున్న పీచు మిఠాయి రంగు కొత్తగా ఉందని పలువురు ఆహార భద్రత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు వారు నమూనాల సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోడమాన్ బి వాడినట్లు తేల్చారు దుస్తులకు రంగులు వేయడం అగర్బత్తిలు తయారీ వంటి తదితర పరిశ్రమల్లో ఈ రసాయనాన్ని ఎక్కువగా వినియోగిస్తారు ఇది కలిపిన పీచు మిఠాయిని తింటే కిడ్నీ కాలేయం పని తీరుపై ప్రభావం పడనుంది చివరికి క్యాన్సర్కు దారి తీసే ప్రమాదం ఉంది దీంతో పుదుచ్చేరిలో 30 మందికి పైగా విక్రయిదారులకు హెచ్చరికలు జారీచేసి నిషేధం విధించారు తమిళనాడులోను అప్రమత్తమైన అధికారులు చెన్నై మెరీనా డీసెంట్ నగర్ బీచ్లలో తనిఖీలు చేయగా రసాయనం కలిపినట్లు నిర్ధారించారు శనివారం ఈ అంశంపై ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం ఒక ప్రకటన విడుదల చేశారు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం పీచు మిఠాయిని నాసిరకం తినకూడని ఆహారంగా దృహికరించాం. వీటిని తయారు చేసిన విక్రయించిన శిక్షారహమైన నేరంగా పరిగణిస్తాం అని పేర్కొన్నారు