11, ఫిబ్రవరి 2024, ఆదివారం

సైబర్ సెక్యూరిటీ అవగాహన స్ట్రీట్ ప్లే పోటీలు

 ఈనెల 25 వరకు ఎంట్రీలకు కేంద్ర హోం శాఖ ఆహ్వానం

సైబర్ నేరాల కట్టడికి అవగాహనని అస్త్రంగా ప్రయోగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ ఫోర్ సి ఆధ్వర్యంలో సైబర్ సేఫ్ ఇండియా అన్న ఇతివృత్తంతో సైబర్ క్రైమ్ అవగాహన స్ట్రీట్ ప్లే పోటీలను నిర్వహిస్తోంది ఆసక్తి ఉన్నవారి నుంచి ఎంట్రీలో ఆహ్వానిస్తోంది ఎంట్రీలు పంపేందుకు ఫిబ్రవరి 25 చివరి తేదీ అని అధికారులు తెలిపారు https://www.mygov.in/task/cyber& awareness&street&play&contest/ లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ టైం జాబ్స్ పేరిట సైబర్ మోసాలు అనధికారిక లోన్ యాప్స్ మోసాలు సెక్టార్షన్ పార్సిల్ స్కామ్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ఆధారితమోసాలు చిన్నారులు మహిళలపై సైబర్ వేధింపులు అనే అంశాలపై 15 నిమిషాలకు మించకుండా స్ట్రీట్ ప్లేను తీసి అప్లోడ్ చేయాలని సూచించారు




తిప్పాపూర్ గ్రామ రెడ్డి సంఘం 2024

 బిక్కనూర్ మండలం లోనీ. .  తిప్పాపూర్ గ్రామ రెడ్డి సంఘం 2024.

 అధ్యక్షుడిగా - కుంట లింగారెడ్డిని 

ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు

 వర్కింగ్ ప్రెసిడెంట్గా - దేవర సాయిరెడ్డి 

ఉపాధ్యక్షులుగా - ఏనుగు సురేందర్ రెడ్డి ,మన్నె గంగారెడ్డి

 ప్రధాన కార్యదర్శిగా - ఏలేటి గణేష్ రెడ్డి 

కోశాధికారిగా - వంగేటి దుర్గారెడ్డి 

కార్యవర్గ సభ్యులుగా -  వంగేటీ భాస్కర్ రెడ్డి ,పడమటి బాపురెడ్డి ,సురేందర్ రెడ్డి

 తదితరులు ఎన్నికయ్యారు.



10, ఫిబ్రవరి 2024, శనివారం

ఉచితంగా ఆధార్ అప్డేట్ తుదిగడువు మార్చి 14

 ఆధార్లోని వివరాలను అప్పుడే చేసుకోవాలని ఇప్పటికే పలు దఫాలు కేంద్రం విజ్ఞప్తి చేసింది చివరిసారిగా డిసెంబర్ 2023న మరో మూడు నెలలు మార్చి 14 2024 వరకు పొడిగిస్తూ ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి నిర్దేశిత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది