తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుండి 30 వరకు బుద్వేల్ లో 30 డిగ్రీ కళాశాలలకు స్పోర్ట్స్ మీట్ 2024 నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల నిజామాబాద్ డిగ్రీ కళాశాలకు చెందిన పాలకూర విద్యార్థులు సత్తా చాటారు మొత్తం ఆరు విభాగాల్లో బంగారు వెండి బహుమతులు కైవసం చేసుకున్నారు టెన్నికాయిట్లో బంగారు పథకం త్రిష ప్రియతమ టేబుల్ టెన్నిస్లో వెండి పథకం సాయి ప్రసన్న హై జంప్లో బంగారు పతకం రంజిత రిలే మీటర్ బంగారు పతకం 3000 మీటర్ 800 మీటర్ వెండి పతకం రోజా గెలుపొందారు గెలుపొందిన విద్యార్థినులకు వారికి శిక్షణను ఇచ్చిన పిఈటిలను ప్రిన్సిపల్ లావణ్య ఉపాధ్యాయులు అభినందించారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
1, ఫిబ్రవరి 2024, గురువారం
వాలీబాల్ విజేత మగ్గిడి జట్టు
ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఉపకాల మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో అండర్ 17 జిల్లా స్థాయిలో బాలబాలికలకు ఒకరోజు వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహించారు వాలీబాల్ పోటీలలో జడ్పీహెచ్ఎస్ మగిడి జట్టు బాలికలు ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో కలిగోట్ జడ్పీహెచ్ఎస్ బాలుర విభాగంలో జడ్పీహెచ్ఎస్ పోచంపాడు ప్రథమ ద్వితీయ స్థానం కాకతీయ ఉన్నత పాఠశాల నిజామాబాద్ జట్లు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు అదే విధంగా బాలురకు కబడ్డీ పోటీలు సైతం చేపట్టారు ఇందల్వాయి జట్టు ప్రథమ బాల్కొండ కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు గెలుపొందిన జట్లకు ప్రథమ జట్టుకు పదివేల రూపాయలు ద్వితీయ జట్టుకు 5000 రూపాయలతో పాటు షీల్డ్లను అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుగు భూమేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి బద్దం నరసారెడ్డి మోత గంగారెడ్డి శ్రీనివాస్ గౌడ్ టి సాయన్న రిటైర్డ్ ఉపాధ్యాయులు అంజయ్య పుష్ప నాథ్ గోపీనాథ్ జిల్లా కమిటీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే గంగాధర్ పిడి రాజకుమార్ మల్లేష్ గౌడ్ పీఈటీలు పాల్గొన్నారు
31, జనవరి 2024, బుధవారం
4 న గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష
గురుకుల ప్రతిభ కళాశాలలో 2024 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 4న నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి అలివేలు బుధవారం తెలిపారు జిల్లాలోని ధర్మారం బి కంజర ఆర్మూర్ బి శుద్ధపల్లి పోచంపాడు నవీపేట్ కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి భిక్కనూరు దోమకొండ తాడువాయి తాడుకు కొయ్యగుట్ట తక్కడపల్లి పెద్ద కోడప్పగల్ కామారెడ్డి డిగ్రీ కళాశాల పెద్దయకులారా బాన్సువాడ బోర్లా నిర్మల్ జిల్లాలో ముధోల్ లెఫ్ట్ పోచంపాడు జాం కడెం భయంసాలోని పరీక్ష కేంద్రాలలో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించాలని అన్నారు పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే హాల్ టికెట్లో ముద్రించిన ముఖ్య పర్యవేక్షకుని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందాలని తెలిపారు.



