31, జనవరి 2024, బుధవారం

ఇల్లు కొంటె భార్య ఫ్రీ

 ఇల్లు కొంటె భార్య ఫ్రీ చైనాలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వింత ప్రచారం ఎందుకంటే ప్రేయసిక బంగారం అంటూ మరో కంపెనీ నిర్మాణం పూర్తయిన ఇండ్లను విక్రయించడానికి ఆఫర్లు చైనాలో రియల్ ఎస్టేట్ ద మాల్ 72 లక్షల ఇళ్లు కాళీ గానే ఘోస్ట్ సిటీలో దర్శనమిస్తున్న నగర శివారు ప్రాంతాలు

చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది ఎంతలా అంటే ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి అంటూ నిర్మాణ సంస్థలు ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి టియాంజన్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ తరహా వింత ప్రచారం ప్రారంభించింది చైనాలో గతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఇల్లు కొని మీ భార్యకు కానుకగా ఇవ్వండి వాక్యాలను మార్చిన సదరుకంపిని ఇల్లు కొనండి వైఫ్ ను ఫ్రీగా పొందండి అంటూ హోరెత్తించింది చైనాలో ఇండ్లకు గిరాకీ లేకపోవడంతో పాటు అక్కడి యువకులు వివాహాలు సంతానం పట్ల అనాసక్తితో ఉన్నారు. దీంతో ఈ కంపెనీ ఇలాంటి వింత ప్రచారానికి తెరతీసింది ఈ విషయం కథ సెప్టెంబర్ లో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సదరు కంపెనీకి తాజాగా 4184 డాలర్ల జరిమానా విధించింది నిర్మాణం జరిగిన తమ ఇండ్లను విక్రయించడానికి తూర్పు జియాంగ్ ప్రావించకు చెందిన మరొక కంపెనీ ఇల్లు కొని వ్యక్తి ప్రేయసి లేదా ప్రియుడికి 10 గ్రాముల బంగారు గొలుసు బహుమతిగా ఇస్తామంటూ మరో ఆఫర్ ను ప్రకటించింది

ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ సంక్షోభం అంటే చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే స్థిరాస్థిరంగం ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది 2021లో స్థిరాస్థిరంగా దిగజం ఎవరి గ్రాండే సంక్షోభంలో పడిన నాటి నుంచి ఈ రంగం తీవ్రబోడుదుడుకులను చవిచూస్తున్నట్టు స్థిరాస్థిరంగా నిపుణులు చెబుతున్నారు ఎవర్ గ్రాండ్ తర్వాత కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ వంటి సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం నిరుద్యోగం ఆర్థిక మాంద్యం భయాలు ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో యువత పెండ్లిలకు విముఖత చూపిస్తుండటం బ్యాంకు ల నుంచి గృహ రుణాలు తీసుకోవడంలో అనాసక్తి వేరసి కథ ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా 9 చదరపు అడుగులు ఆపై విస్తీర్ణం కలిగిన దాదాపు 72 లక్షల కొత్త ఇండ్లు ఇక్కడయాలు జరగకుండా ఉన్నట్టు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల్లో తేలింది గృహ విక్రయాలు ఆరు శాతం మేర పడిపోయాయని బీజింగ్ సాంగ్ శంజన్ తదితర ప్రధాన నగరాల్లో ఒక్క డిసెంబర్ నెలలోనే ఇండ్ల అమ్మకాలు 11 శాతం నుంచి 14% మేరా పడిపోయినట్టు వెల్లడించింది

చివరకు ఘోస్ట్ సిటీలుగా చైనాలో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున నగరాలు పట్టణాలకు వలస రావడం ప్రారంభించారు దీంతో వారికి అవసరమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి నగర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు చేపట్టాయి ఇలా జీడీపీలో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి రియల్ ఎస్టేట్ వాటా 29 శాతం వరకు ఎగబాకింది ఈ సమయంలోనే దేశంలోని చాలామంది సంపన్నులు వారికి చెందిన కంపెనీలు ఇండ్లు ఆకాశ హామీలను కొనుగోలు చేశాయి అయితే గృహ కొనుగోళ్లపై వినియోగదారులు ఆసక్తి కనపరచకపోవడంతో అటు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇటు సంపన్నుల కంపెనీలు కొనుగోలు చేసిన ఇండ్లన్నీ ఖాళీగా ఉండి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది అలా కన్భాషియంలో బెన్హై న్యూ ఏరియా జంతువులోని జంగాంగ్ న్యూ డిస్ట్రిక్ట్ ఇన్నర్ మంగోలియా లోని క్వీన్స్ ప్రావిన్స్ లోని పలు పట్టణాల శివారు ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలోని ఇండ్లు మఖాలు జరగక ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయాయి.



సైన్స్ ల్యాబ్ పరికరాల అందజేత

 పాల్వంచ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ పరికరాలను మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పాలబోయిన సత్యం మాట్లాడారు గురు విద్యాసంస్థల చైర్మన్ గురువేందర్ రెడ్డి సహకారంతో 25వేల రూపాయల విలువైన సైన్స్ ల్యాబ్ పరికరాలను పాఠశాలకు అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కాశీనాథం కాశీనాథ్ రావు గంగారెడ్డి కృష్ణమూర్తి లక్ష్మీపతి దాత గురువేందర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ జితేందర్ రెడ్డి కూచని శేఖర్ తదితరులు పాల్గొన్నారు



న్యాయ పాలనలో శిక్షణ

 న్యాయ పాలన అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ లో 2023 24 సంవత్సరంలో శిక్షణ పొందడానికి జిల్లాలోని అర్హులైన బీసీ న్యాయ శాస్త్ర పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షలు మున్సిపల్ లో ఉన్నవారికి మించకూడదని అన్నారు శిక్షణ కాలంలో మూడు సంవత్సరాల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున సబ్సిడీ రూపేనా ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు మొదటి సంవత్సరంలో పుస్తకాలు ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం 3000 రూపాయలు మంజూరు చేస్తారని తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం కామారెడ్డిలో ఈ నెల 31వ తేదీ వరకు స్వయంగా అందించాలని సూచించారు