15, మార్చి 2024, శుక్రవారం

మొబైల్ లోక్ అదాలత్ ప్రారంభం

 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్ లోక్ అదాలకు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి పేర్కొన్నారు జిల్లా కోర్టు ఆవరణలో మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని గురువారం ప్రారంభించిన ఆమె మాట్లాడారు మొబైల్ లోక్ అదాలకు జిల్లా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శివరాత్రి ప్రతాపను పెసైడింగ్ అధికారిగా నియమించారు వాహనం గురువారం ఎల్లారెడ్డిలో ఈనెల 15న బాన్సువాడలో పర్యటిస్తుందని అన్నారు ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు అదనపు జిల్లా న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జి టి నాగరాణి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కే సుధాకర్ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దీక్ష పి పి రాజగోపాల్ గౌడ్ న్యాయవాదులు రమేష్ తదితరులు పాల్గొన్నార

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము, దోమకొండ కార్యవర్గము

 అధ్యక్షులు నేతుల నాగరాజు యాదవ్ ఉపాధ్యక్షులు కట్ట లక్ష్మణ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి శిరబోయిన ప్రవీణ్ యాదవ్ ఉప కార్యదర్శి కోశాధికారి గొర్ల రమేష్ యాదవ్ పాడిదారులు నేతుల ఎల్లయ్య యాదవ్ గొర్ల రమేష్ యాదవ్ నర్రాగుల లింగం యాదవ్ గుర్రం పరశురాం యాదవ్

శ్రీ మల్లికార్జున స్వామి హార్వెస్టర్స్ అండ్ ట్రాక్టర్ కన్సల్టెంట్

 శ్రీ మల్లికార్జున స్వామి హార్వెస్టర్స్ అండ్ ట్రాక్టర్ కన్సల్టెంట్స్ 

దోమకొండ 

జిల్లా కామారెడ్డి

 ప్రొప్రైటర్ నేతుల సుధాకర్ యాదవ్

 సెల్ నెంబర్ 970561 4101