28, ఫిబ్రవరి 2024, బుధవారం

అతినిద్ర ఆరుదేమి కాదుఆ

 ఏడు ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన సరే కొందరు రోజంతా నిద్రమత్తులోనే ఉంటారు బద్ధకిస్తూ సోమరి అంటూ వీళ్ళ పైన ఇట్టే ముద్ర వేసేస్తారు కానీ ఏదో తీవ్రమైన వ్యాధి ఆడియో పతిక్ హైపర్ సోమియా అంటారు దీన్ని కాకపోతే శాస్త్రవేత్తలు ఇంతకాలం ఇదో అరుదైన సమస్యగానే భావిస్తూ వచ్చారు. లక్ష మందిలో కేవలం 37 మందికే ఉంటుందన్నది వాళ్ళాంచన అంటే 0.037% మాత్రమే అన్నమాట అది నిజం కాదని తెలిసింది తాజా అధ్యయనం ఒకటి అమెరికాలోని విస్కాన్షిన్ మెడిసిన్ వర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో 800 మందిని పరీక్షిస్తే వాళ్లలో 12 మందికి ఈ తీవ్ర సమస్య ఉన్నట్లు గుర్తించారట దీనిని లక్ష మందికి వర్తింప చేస్తే ఒకటి పాయింట్ ఐదు శాతం అవుతుంది ఏ రకంగా చూసిన అది ఇదివరకటి అంచనా కన్నా చాలా ఎక్కువ ప్రపంచమంతా నిద్రలేని సమస్యపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే ఈ సమస్య బయట పడట్లేదు అంటూ అతినిద్ర సమస్య ఉన్నవాళ్లందరూ ఐడియోపతి హైపర్ సౌమ్య పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు పరిశోధకులు

తలనొప్పి వాళ్లకే ఎందుకు ఎక్కువ వస్తుంది

 మగవాళ్ళ కంటే మహిళలకి తలనొప్పి మూడు రెట్లు ఎక్కువగా వస్తోందంటోంది అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వే ఒకటి గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ తాజా నివేదిక ప్రకారం ఒక నెలలో తీవ్రంగా తక్కువగాను మధ్యస్థంగానో తలనొప్పి ఉందని చెప్పే వాళ్ళలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారంటోంది అంతేకాదు ఈ తలనొప్పికి స్త్రీల రుతుక్రమానికి దగ్గర సంబంధం ఉందని చెబుతోంది మామూలు తలనొప్పిలే కాదు మైగ్రేన్ లాంటి తీవ్రమైన వాటికి ఇదే కారణం అంటోంది అందులోనూ ఈస్ట్రోజన్ హార్మోన్ పాత్ర ఎక్కువటా ఇప్పటిదాకా స్త్రీలు చిన్న విషయాలకి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు కాబట్టే వాళ్లకి ఎక్కువ తలనొప్పులు ఉంటాయని భావిస్తూ వచ్చారు. ఈ అధ్యయనం దాని మూలం ఏంటో చెప్పడానికి ప్రయత్నించింది కానీ మైగ్రేన్ లాగే అనిపించే కొంతకాలం ఉండి మళ్ళీ రాకుండా మరో ఆరు నెలలకు ఏడాదికో కనిపించి వేధించే క్లస్టర్ తలనొప్పి మాత్రం మగవారిలోని ఎక్కువ అని ఇదే సర్వే చెబుతోంది దానికి అయితే ఇప్పటిదాకా స్పష్టమైన కారణం తెలియట్లేదు

60 లలో జ్ఞాపకశక్తికి

 60 ఏళ్లు దాటాక చాలామందికి జ్ఞాపకశక్తి సమస్య వస్తుంటుంది అలాంటి వాళ్ళకి మల్టీ విటమిన్ మాత్రలు చాలా మేలు చేస్తాయట అవి వాడని వాళ్ళ కన్నా వాడే వాళ్ళ మెదడు వయసు రెండేళ్లు తగ్గుతుందట అమెరికాలోని మాస్ బ్రిగాం హాస్పిటల్ కి చెందిన డాక్టర్ చిరాకు వ్యాస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని నిరూపించింది 60 ఏళ్లు దాటిన సుమారు 21,000 మందితో రెండేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు ఇందులో పాల్గొన్న వాళ్ళని రెండు బృందాలుగా విభజించారు ఒక బృందానికి విటమిన్ లని మరొక బృందానికి విటమిన్ లేని మామూలు చప్పరించే బిడ్డలని ప్లాసిబు ఇచ్చారట రెండేళ్ల పాటు వాడాక వాళ్ళకి వివిధ సమస్యల ఇచ్చి పరీక్షిస్తే తర్కం ప్రణాళికలు వేయడం తదితరు అన్ని అంశాల్లోనూ రెండు బృందాలు సమానంగానే సామర్థ్యం చూపాయట కానీ జ్ఞాపకశక్తి విషయంలో మాత్రం విటమిన్స్ తీసుకున్న వాళ్లు మిగతా వాళ్ళ కన్నా ఎన్నో రెట్లు పై చేయి సాధించడం చూశారట కాబట్టి వైద్యుల సూచన మేరకు సీనియర్ సిటిజన్లో వీటిని తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు