27, ఫిబ్రవరి 2024, మంగళవారం

మార్చి 19 తేదీన డాక్ అదాలత్

 తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 19వ తేదీన రాష్ట్రస్థాయి డాక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోస్టల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు మార్చి 8వ తేదీ లోపు పోస్టల్ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పోస్టల్ ప్రధాన కార్యాలయానికి లేఖ అందజేయాలని పేర్కొన్నారు

కంటి చూపుతో కారు డ్రైవింగ్

 మొబైల్ కూడా ఆపరేట్ చేయవచ్చు ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇది సులువే మ్యాజిక్ సిక్స్ ప్రో పేరిట ఐ ట్రాకింగ్ టెక్నాలజీ ఫోన్లను తీసుకువచ్చిన హానర్

సెవెంత్ సెన్స్ సినిమా చూశారా ఆ చిత్రంలో విలన్ పాత్రధారి తన కళ్ళతో తీక్షణంగా చూసి ఎదుటివారిని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంటాడు అచ్చం అలాగే కంటితో చూసి కారును డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది వాషింగ్ మెషిన్ ను మొబైల్ ను కూడా కండ్లతోనే ఆపరేట్ చేస్తే బాగుంటుంది కదూ ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇప్పుడు ఇవన్నీ సాధ్యమే ప్రముఖ టెక్ కంపెనీ హానర్ ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో పని చేసే వినూత్న స్మార్ట్ఫోన్ మ్యాజిక్ 6 ప్రో ను తాజాగా తీసుకువచ్చింది బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ మేరకు ఒక ప్రదర్శనను కూడా ఇచ్చింది ఈ క్రమంలో ఐ ట్రాక్ టెక్నాలజీ గురించి సర్వత్ర విస్తృత చర్చ జరుగుతోంది ఇది ఎలా పని చేస్తుంది అంటే ఐ ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగించాలంటే ముందుగా ఏదైనా ఫోన్లో దానికి సంబంధించిన యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ క్షణం నుంచి సదర్ ఫోన్ ఐ ట్రాకింగ్ టెక్నాలజీ పరిధిలోకి వచ్చినట్లే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం ఫోన్ స్క్రీన్ పై కనిపించే రెడ్ బటన్ డినైడ్ కాల్ లేదా గ్రీన్ బటన్ యాక్సెప్ట్ కాల్ వైపునకు చూస్తే చాలు మొబైల్ కెమెరా మనకంటి పాపను విశ్లేషించి మనం ఏ బట్టలు చూసామో దాన్ని ఆన్ చేస్తుంది అంతేకాదు ఫోన్లో ఉన్న మెనూలో ఏ యాప్ తెరవాలి ఏమేం షాపింగ్ చేయాలి, వంటి పనులను కూడా చక్కబెడుతుంది ఫోన్ బ్లూటూత్ తో కారుకు లేదా వాషింగ్ మెషిన్ టీవీ కి అనుసంధానం చేస్తే చాలు ఫోన్ కెమెరా ద్వారా కంటిపాప ఆదేశాలను బట్టి ఆయా డివైస్లను కూడా సులభంగా ఆపరేట్ చేయవచ్చు తాజాగా తీసుకొచ్చిన మ్యాజిక్ సెక్స్ ప్రో స్మార్ట్ ఫోన్లో ఈ ఫీచర్లను అన్నింటినీ పొందుపరిచినట్లు హానర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు



క్యాన్సర్ గోలి కనిపెట్టిన టాటా సంస్థ

 టాటా సంస్థ పదేండ్ల శ్రమ ఫలితంగా క్యాన్సర్ చికిత్సలు మైలురాయి చేరుకుంది అరుదైన గోలిని అభివృద్ధి చేసిన ఎసిటిఆర్ఈసి పరిశోధకులు జూన్నాటికి మార్కెట్లోకి టాబ్లెట్ వంద రూపాయల ధరకే టాబ్లెట్ క్యాన్సర్ ఆధునిక మానవాళికి సవాల్ విసురుతున్న వ్యాధి ప్రతి ఆరు మరణాలలో ఒకటి అది కబళించినది ఈ తరుణంలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో ఒక ఆశ రేఖగా నిలిచింది తిరగబట్టే క్యాన్సర్ ను నివారించడానికి ఒక గోల్డెన్ తయారు చేసి జూన్  నాటికి టాబ్లెట్ మార్కెట్లోకి రానుంది.

ఈ డ్రగ్ అభివృద్ధి కోసం పదేళ్లపాటు పరిశోధనలను నిర్వహించినట్లు బాడివే తెలిపారు ఈ పరిశోధనలతో సమయం డబ్బు వృధా అవుతున్నదా అని అనుమానాలు తోడుత బృంద సభ్యులకు కలిగిన చివరకు సానుకూల ఫలితాలు తగ్గడంతో అందరం సంతోషంగా ఉన్నట్లు ఆయన సంబరపడ్డారు క్యాన్సర్ చికిత్సలు ఒక గొప్ప మైలురాయిగా  అభివర్ణించారు.

వివిధ క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా కోటి మంది మృత్యువాత పడుతున్నారు ప్రతి ఆరు మరణాలలో ఒకటి క్యాన్సర్ ది కావడం ఆందోళన కలిగిస్తోంది రేడియేషన్ తరపుకేమోతెరపి సర్జరీ తదితర ప్రక్రియలతో క్యాన్సర్ ను కట్టడి చేస్తున్నప్పటికీ ఆ మహా మారి తిరగబెడుతూ ఉండడంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది అయితే తిరగబెట్టే క్యాన్సర్లను కూడా అరికట్టడానికి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక అరుదైన గోలిని అభివృద్ధి చేశారు ఈ గోలితో మళ్ళీ క్యాన్సర్ తిరగబట్టే అవకాశం ఉండదని వాళ్ళు చెబుతున్నారు క్యాన్సర్ చికిత్సలో ఇదొక గొప్ప మహిళలు రాయిగా అభిమానిస్తున్నారు ఇది ఎలా పనిచేస్తుందంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిపే రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీలో లక్షత క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసి మహమ్మారిని క్రమంగా తగ్గుముఖం పట్టించే ప్రయత్నం చేస్తారు అయితే విచ్ఛిన్నమైన ఈ కణాలు వీటిని క్రోమాటిన్ కణాలుగా పిలుస్తారు రక్తం ద్వారా శరీరంలోని ఇతర వ్యయవాలకు చేరి అక్కడే ఆరోగ్యకరమైన కణాల్లోకి చేరుతాయి అలా ఆయా భాగాల్లో గడ్డలను ఏర్పాటు చేసి క్యాన్సర్ తిరగబడతాయి అయితే టాటా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేసిన ఈ గోలి రక్తంలోకి చేరగానే కృపాటి కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది తద్వారా క్యాన్సర్ను తిరగబెట్టకుండా అడ్డుకుంటుంది అంతేకాదు క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకుని రేడియేషన్ తెరపి కీమోథెరపీతోపాటు ఈ గోలిని తీసుకుంటే తెరపిలో భాగంగా ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ 50 శాతం మీద తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసిన ఎలుకలలో తొలుత ఈ గోలిని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు పరిశోధనలలో భాగమైన వైద్యుడు డాక్టర్ రాజేంద్ర బాడివే తెలిపారు. సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన ప్రయోగాలు ఎలుకలతో పాటు మనుషులపై కూడా చేశామని అన్నారు అయితే తిరగబెట్టే క్యాన్సర్ కట్టడి ప్రయోగాలు ప్రస్తుతానికి ఎలుకల్లోనే చేపట్టామని అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు ఇవే ప్రయోగాలు మనుషులపై చేయాలంటే మరో ఐదేళ్లు పట్టవచ్చు అని వెల్లడించారు అయినప్పటికీ ఈ డ్రగ్ కు ఆమోదం కోసం ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు అనుమతులు లభిస్తే వచ్చే జూన్ జూలై నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు క్యాన్సర్ చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ తాము ఈ గోలిని వంద రూపాయలకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.